బదిలీపై వెళ్లిన టీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొనసాగించాలి

బదిలీపై వెళ్లిన టీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొనసాగించాలి

కామారెడ్డి, వెలుగు : రాజంపేట మండలం శివాయిపల్లి ప్రైమరీ స్కూల్​ టీచర్​ స్వామి బదిలీపై వెళ్లగా తిరిగి ఆయన్ని ఇక్కడే కొనసాగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.  గతంలో మూతపడిన స్కూల్​ను 2019లో తిరిగి ఓపెన్ చేయగా.. ప్రస్తుతం 180  మంది స్టూడెంట్స్​చదువుతున్నారు.

5 ఏండ్లతో స్కూల్​ ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు.  ఇక్కడ పని చేసిన టీచర్​ స్వామి పొందూర్తికి బదిలీపై వెళ్లారని, తమకు ఇబ్బంది కలుగుతుందన్నారు. తిరిగి ఆయన్ని ఇక్కడే కొనసాగించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.