షిర్డీ నుంచి కాకినాడ వస్తున్న ట్రైన్‌లో దొంగతనం

షిర్డీ నుంచి కాకినాడ వస్తున్న ట్రైన్‌లో దొంగతనం

షిర్డీ నుంచి కాకినాడ వస్తున్న ట్రైన్‌లో దొంగతనం జరిగింది. దాదాపు మూడు భోగీల్లో దోపిడీకి పాల్పడ్డారు దుండగులు. భక్తులు  షిర్డీ సాయి దర్శనం చేసుకుని వస్తుండగా ఘటన జరిగింది. అనంతరం ఈ ఘటనకు నిరసనగా లాతూరు రోడ్‌ జంక్షన్‌లో ప్రయాణికుల ఆందోళన చేపట్టారు. కాగా మూడు బోగీల్లో అంతా తెలుగు వాళ్లే ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు రైల్వే పోలీసులు.