షిర్డీ నుంచి కాకినాడ వస్తున్న ట్రైన్లో దొంగతనం జరిగింది. దాదాపు మూడు భోగీల్లో దోపిడీకి పాల్పడ్డారు దుండగులు. భక్తులు షిర్డీ సాయి దర్శనం చేసుకుని వస్తుండగా ఘటన జరిగింది. అనంతరం ఈ ఘటనకు నిరసనగా లాతూరు రోడ్ జంక్షన్లో ప్రయాణికుల ఆందోళన చేపట్టారు. కాగా మూడు బోగీల్లో అంతా తెలుగు వాళ్లే ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు రైల్వే పోలీసులు.
షిర్డీ నుంచి కాకినాడ వస్తున్న ట్రైన్లో దొంగతనం
- క్రైమ్
- July 26, 2024
లేటెస్ట్
- 40 యేళ్లలో ఒకేఒక్కడు..ఆ రాజకుటుంబంలో 18 యేళ్లు నిండిన ప్రిన్స్
- హైదరాబాద్ బీహెచ్ఈఎల్ లో 100 పోస్టులకు నోటిఫికేషన్..
- ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు.. అత్యవసరం అయితే 1077కి కాల్ చేయండి
- శంషాబాద్ ఎయిర్ పోర్టులో... జైలర్ సినిమా విలన్ వినాయకన్ అరెస్ట్
- దువ్వాడ వివాదంలో బిగ్ ట్విస్ట్.. అది ఏంటంటే..
- పని ఒత్తిడితో ఉద్యోగి మరణిస్తే..బాధ్యత కంపెనీదే: కోర్టు
- మహబూబాబాద్ జిల్లా: బయ్యారం మండలం లో ఉరుములుతో కూడిన భారీ వర్షం..
- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు మహిళా రైతు మృతి
- లక్నోలో కూలిన భవనం.. నలుగురు మృతి.. 20 మందికి గాయాలు
- Duleep Trophy 2024: జురెల్ విన్యాసాలు.. వరుసగా నాలుగు క్యాచ్లు
Most Read News
- జయభేరీకి హైడ్రా నోటీసులు... రంగలాల్ కుంట ఆక్రమణల తొలగింపుకు ఆదేశాలు..
- క్రెడిట్, డెబిట్ కార్డులు వాడేవారికి పన్నుల మోత! చిన్న ట్రాన్సాక్షన్లపై 18 శాతం జీఎస్టీ?
- శామ్సంగ్ కొత్త టీవీ లాంచ్
- పాపులారిటి కోసం వికృత చేష్ఠలు.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్
- Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఆ ప్రాంతాల్లో వర్షాలే.. వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో
- కోడెనాగుతో రీల్స్.. పాణం తీసింది!
- తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
- మెడికల్ కాలేజీ హాస్టళ్లకు.. తాత్కాలిక బిల్డింగ్లు రెడీ
- ఒలింపిక్స్లో మోసం చేసినందుకు వినేష్ ఫొగట్కు మెడల్ రాకుండా దేవుడు శిక్షించాడు : బ్రిజ్ భూషణ్
- TTD News: అలిపిరి పాదాల మండపం దగ్గరే శ్రీవారి దివ్యదర్శనం టోకెన్లు