బీఆర్ఎస్ మేనిఫెస్టోలో దళిత సీఎం ప్రస్థావన లేదు : కేటీఆర్

బీఆర్ఎస్ మేనిఫెస్టోలో దళిత సీఎం ప్రస్థావన లేదు : కేటీఆర్

 బీఆర్ఎస్ బీఆర్ఎస్ మేనిఫెస్టోలో దళిత సీఎం ప్రస్థావన లేదు : కేటీఆర్లో దళిత సీఎం ప్రస్థావన లేదన్నారు ఎమ్మెల్యే కేటీఆర్. రాష్ట్రంలో  శాంతిభద్రతలు క్షీణించాయని చెప్పారు. కాంగ్రెస్ వచ్చాక 14 మంది నేతన్నలు చనిపోయారని చెప్పారు. బీసీ కులగణన ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పాలని తెలిపారు. న్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని సూచించారు. గొర్రెల స్కీంలో తప్పులుంటే చర్యలు తీసుకోండని కోరారు. 

పోడు భూములకు రైతుబంధు ఇస్తారా ఇవ్వరా అనేదని ప్రశ్నించారు. ఆటో డ్రైవర్లకు ఇస్తమన్న రూ. 1000 ఎప్పుడిస్తరని ప్రశ్నించారు. అదానీని రాహుల్ వద్దంటరు ఇక్కడి ప్రభుత్వం ఏమో రమ్మని పిలుస్తుందని మతలబేంటో చెప్పాలని కేటీఆర్ సూచించారు.