తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆఫ్ లైన్ లో శ్రీవాణి దర్శనం టికెట్ల కోటాను రోజుకు 1000కి పరిమితం చేసింది. తిరుమల శ్రీవారి దర్శనానికి పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా, సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యత పెంచేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. జూలై 22వ తేదీ నుండి శ్రీవాణి దర్శన టికెట్లను టీటీడీ రోజుకు 1,000కి పరిమితం చేస్తున్నట్లు పేర్కొంది.ఇందులో భాగంగా ఆన్ లైన్ లో 500 (ఇదివరకు ఉన్నట్లే), ఆఫ్ లైన్ లో మరో 1000 టికెట్లను మాత్రమే జారీ చేస్తారు. దీనిలో తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో 900 శ్రీవాణి టికెట్లను మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికగా జారీ చేస్తారు.మిగిలిన 100 టికెట్లను శ్రీవాణి దాతలకు విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్లో అందుబాటులో ఉంచుతామని టీటీడీ తెలిపింది. బోర్డింగ్ పాస్ ద్వారా తిరుపతి ఎయిర్పోర్ట్ కౌంటర్లో మాత్రమే ఈ ఆఫ్లైన్ టిక్కెట్లు జారీ చేయనున్నట్లు పేర్కొంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరింది
టీటీడీ కీలకఅప్ డేట్: శ్రీవాణి దర్శనం టికెట్లు 1000కి పరిమితం
- ఆంధ్రప్రదేశ్
- July 18, 2024
మరిన్ని వార్తలు
-
ఫోన్లు, మెసేజ్లతో వేధిస్తున్నారు: YCP ఫ్యాన్స్ దెబ్బకు సైబర్ క్రైమ్ను ఆశ్రయించిన పృథ్వీ
-
మరో 25-30 ఏళ్లు రాజకీయాల్లోనే ఉంటా.. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు: వైఎస్ జగన్
-
హైదరాబాద్లో కిలో చికెన్ 100 రూపాయలే.. బిర్యానీ రేట్లు తగ్గిస్తారా లేదా..?
-
దావోస్ తర్వాత నుంచి పవన్ దూరం: చంద్రబాబు ఫోన్ చేసినా నో రెస్పాన్స్..!
లేటెస్ట్
- వరంగల్ పబ్లిక్కు అలర్ట్.. కొంపదీసి ఖిలా వరంగల్ రోడ్లో ఉన్న.. రెడ్ బకెట్లో బిర్యానీ తిన్నారా..?
- IND vs ENG: తోక ముడిచిన ఇంగ్లాండ్.. సిరీస్ క్లీన్స్వీప్
- 30 కాదు.. ఎక్కువ మందే చనిపోయారు.. ప్రభుత్వం నిజం చెప్పట్లే: CM మమతా బెనర్జీ
- Stock market: ఈ ఫాల్ ఆగేదెప్పుడు.. అంత వరకు వెయిట్ చేయాల్సిందేనా..?
- IND vs ENG: స్కూల్ క్రికెట్ అనుకున్నావా.. ఎందుకు DRS..?: కన్నెర్ర చేసిన గవాస్కర్
- తెలంగాణ సెక్రటేరియట్ : సీఎం ఛాంబర్ అంతస్తు ఎంట్రన్స్ దగ్గర కూలిన పార్టిషన్
- ఇప్పటి ఉద్యోగులు ఆఫీస్కు రమ్మంటే బెదిరిస్తున్నారు.. మరోసారి వార్తల్లోకి ఎల్&టీ బాస్
- ఏ క్షణమైనా.. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ !
- PAK vs SA: హీటెక్కిన వార్.. సఫారీ బ్యాటర్పై దూసుకెళ్లిన పాక్ బౌలర్
- కుల గణన సర్వేలో పాల్గొనని వారికి తెలంగాణ సర్కార్ బిగ్ అప్డేట్
Most Read News
- Gold Rates: పసిడి ప్రియులకు గుడ్న్యూస్..బంగారం రేట్లు తగ్గాయి..ఎంతంటే
- కల్లులో పురుగుల మందు కలిపిన గీత కార్మికుడు.. చివరికి ఏమైందంటే
- హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. నాంపల్లి నుమాయిష్ డేట్ ఎక్స్టెండ్
- చిరంజీవి వారసుడి వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో విమర్శలు
- గ్రామ పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలి
- Jobs: ఐటీబీపీలో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలు
- వికారాబాద్ జిల్లా దారూర్ ఎస్సై రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు.. రూ.30 వేల లంచం తీసుకుంటూ..
- బీఆర్ఎస్ కు మాజీ మేయర్ రవీందర్ షాక్
- ఈ ఐదుగురు చేసిన ర్యాగింగ్ వింటే.. మీరు కూడా కొట్టి కొట్టి చంపుతారు.. !
- సూపర్ విమెన్: వారంలో ఐదు రోజులు.. రోజూ విమానంలో 700 కి.మీ. ప్రయాణం