నల్లగొండ జిల్లాలో జాతీయ రహదారిపై పశువుల లోడ్తో వెళుతున్న వాహనం బోల్తా పడింది. నార్కెట్పల్లి వివేరా హోటల్ వద్ద బస్సును ఢీకొన్న డీసీఎం బోల్తా పడింది. డీసీఎం పశువుల లోడ్తో ఉండటం వలన .... ఈ ఘటనలో 14 ఆవులు మృతి చెందాయి. అయితే వాహనంలో 50 వరకు ఆవులు ఉన్నాయని సమాచారం అందుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే డీసీఎం డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అవదుకున్న నార్కెట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డీసీఎం బోల్తా.. 14 ఆవులు మృతి
- నల్గొండ
- October 20, 2024
లేటెస్ట్
- దేశవ్యాప్తంగా సీఆర్పీఎస్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు..
- తండ్రైన భారత క్రికెటర్.. మగబిడ్డకు జన్మనిచ్చిన రొమానా జహూర్
- Hyderabad: సీఆర్పీఎఫ్ స్కూల్ కు బాంబ్ బెదిరింపు..
- Unstoppable With NBK Promo: బాలచంద్రుల ముచ్చట్లు.. అన్స్టాపబుల్ సీజన్ 4 డైలాగ్స్తో ప్రోమో అదిరింది
- V6 DIGITAL 22.10.2024 AFTERNOON EDITION
- సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లో నలుగురు విద్యార్థుల మిస్సింగ్
- Nagarjuna: వరదల్లో చిక్కుకున్న హీరో అక్కినేని నాగార్జున.. ఎక్కడంటే?
- IND Vs NZ: 150 కొట్టినా సర్ఫరాజ్ను తప్పించండి.. భారత మాజీ వికెట్ కీపర్ డిమాండ్
- గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా అప్పులు చేసింది
- Pushpa2: రూ.1000కోట్లు దాటిన పుష్ప 2 ప్రీ-రిలీజ్ బిజినెస్.. ఆర్ఆర్ఆర్ కూడా వెనక్కి.. ఆ లెక్కలు చూస్తే షాక్
Most Read News
- ప్లాట్ల పేరుతో ఘరానా మోసం.. ఎల్బీ నగర్లో బాధితుల ఆందోళన
- హైడ్రా మరో కీలక నిర్ణయం.. వాళ్లకు నోటీసులు
- అక్టోబర్ 24న హైదరాబాద్ లోని ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
- రైతు కమిషన్ సభ్యులను నియమించిన తెలంగాణ సర్కార్
- పవన్ కల్యాణ్కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నోటీసులు
- భారత్కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సిందే: డేవిడ్ కెమరూన్
- Ranji Trophy 2024-25: పుజారా డబుల్ సెంచరీ.. లారా రికార్డ్ బ్రేక్
- Salman Khan: సల్మాన్ ఖాన్ను బెదిరించి తప్పు చేశా..క్షమించండి
- Sobhita, Naga Chaitanya: పసుపు దంచటంతో మొదలైన శోభిత-నాగ చైతన్యల పెళ్లిపనులు.. ఫొటోలు చూశారా
- యాదాద్రిలో రీల్స్.. BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు