వరంగల్లో జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఇవాళ (2024, అక్టోబర్ 6) జిల్లాలో కురిసిన భారీ వర్షానికి ఐనవోలు మండలం వెంకటాపూర్ గ్రామంలో పంట పొలాల్లో పిడుగు పడింది. దీంతో అక్కడికక్కడే ఇద్దరు రైతులు మృతి చెందారు. మృతులను దౌత్ బాజీ శ్రావణీ (17), యువ రైతు కూకట్ల రాజు(25)గా గుర్తించారు. పిడుగు పాటుకు ఒకేసారి ఇద్దరూ మృతి చెందడంతో వెంకటాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వరంగల్లో విషాదం.. పిడుగు పాటుకు ఇద్దరు రైతులు మృతి
- వరంగల్
- October 6, 2024
లేటెస్ట్
- IND vs PAK, Women's T20 World Cup 2024: వరల్డ్ కప్లో తొలి గెలుపు.. పాకిస్థాన్పై భారత్ సునాయాస విజయం
- భోపాల్లో రూ. 1800 కోట్ల డ్రగ్స్ సీజ్.. ఇద్దరు అరెస్ట్
- IND vs BAN 2024: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న భారత్.. తెలుగు కుర్రాడు అరంగేట్రం
- Amazon Layoffs:ఉద్యోగులకు అమెజాన్ బిగ్ షాక్..90వేల మంది తొలగింపుకు సిద్ధం
- 18మంది సైబర్ నేరగాళ్లపై 319కేసులు..
- Good News :అక్టోబర్ 9న డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు : సీఎం రేవంత్
- మెరీనా బీచ్లో ఘనంగా ఐఏఎఫ్ ఎయిర్ షో
- IRE vs SA: అయ్యో బవుమా..ఐర్లాండ్తో చివరి వన్డేకు సఫారీ కెప్టెన్ దూరం
- ఎవరు అడ్డొచ్చినా మూసీ రివర్ ప్రాజెక్ట్ ఆగదు: సీఎం రేవంత్
- డాక్టర్లు షాక్:మహిళ కడుపులో 2కేజీల వెంట్రుకలు
Most Read News
- T20 World Cup 2024: పంత్ తెలివితేటలతో ప్రపంచ కప్ గెలిచాం..: రోహిత్ శర్మ
- వారఫలాలు ( సౌరమానం) అక్టోబర్ 06 నుంచి 12 వరకు
- Sabarimala: కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం....ఈ సారి వాళ్లకు మాత్రమే అయ్యప్ప దర్శనం
- గుడ్ న్యూస్ : రెవెన్యూ శాఖలో కొత్తగా 5 వేల కొలువులు
- అమర్ అక్బర్ ఆంథోని చిత్రం అందుకే ఆడియన్స్ కి నచ్చలేదు: శ్రీనువైట్ల
- మార్కెట్ లోకి మక్కలు.. తగ్గుతున్న ధరలు
- మూసీ నిర్వాసితుల కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
- ఇలా మొదలైన బతుకమ్మలో.. డీజే డాన్స్లేంది?
- Health tips:మీ ఇంట్లోని పసుపులో కల్తీని ఇలా కనిపెట్టొచ్చు..!
- నల్లా బిల్లులు కట్టనోళ్లకు వన్టైం సెటిల్మెంట్