హైదరాబాద్: కరోనా రక్కసి కాటుకు సౌదీలో ఉంటున్న ఇద్దరు తెలంగాణ ప్రవాసీయులు చనిపోయారు. అందులో ఒకరిది హైదరాబాద్ లోని బోయిన్ పల్లి స్వస్థలం. సౌదీలోని ఓ మెయింటెన్స్ కంపెనీ లో చాలా ఏళ్లుగా టెక్నీషియన్ గా పని చేస్తున్న ఆ వ్యక్తి శనివారం మృతి చెందాడని ఇండియా ఎంబసీ కన్ఫమ్ చేసింది. మరో కేసులో నిజామాబాద్ కు చెందిన వ్యక్తి చనిపోవడంతో మక్కాలో ఖననం చేశారు. అంత్యక్రియలకు మృతుడి కుటుంబీకులు హాజరు కాకపోవడంతో ఒక ఎన్జీవో యాక్టివిస్ట్ తో దహన సంస్కారలు పూర్తి చేయించారు. వీరితోపాటు కేరళకు చెందిన ఇద్దరు, మహారాష్ట్ర వాసి ఒకరు, ఉత్తరప్రదేశ్ కు చెందిన మరో వ్యక్తితో సహా సౌదీలో మొత్తం ఎనిమిది మంది ప్రవాసీయులు చనిపోయారని ఇండియా ఎంబసీ ప్రకటించింది.
కరోనాతో సౌదీలో ఇద్దరు తెలంగాణ వాసుల మృతి
- హైదరాబాద్
- April 20, 2020
లేటెస్ట్
- నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 842 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- గోల్కొండలో రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు
- ఒక భక్తుడిగా తల్లడిల్లిపోయా.. లడ్డూ కల్తీపై మోహన్ బాబు ఆవేదన
- రన్నింగ్ ట్రావెల్స్ బస్సులో మహిళపై అత్యాచారం
- సూపర్ ఆఫర్స్:అమెజాన్లో స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్స్.. ఏ ఫోన్ ఎంత అంటే..!
- ఆ క్షణం నా మనస్సు బద్దలైంది.. పవన్ కల్యాణ్ ఎమోషనల్ ట్వీట్
- హైదరాబాద్ లో గంటకు పైగా కుండపోత వాన..చెరువులను తలపిస్తున్న రోడ్లు
- ఆదిలాబాద్ అంటే CM రేవంత్కు అమితమైన ప్రేమ: మంత్రి సీతక్క
- ప్రస్తుత ఇండస్ట్రీకి అనుగుణంగా సిలబస్ అప్ గ్రేడ్ చేయండి: సీఎం రేవంత్
- బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్పై కేసు
Most Read News
- తేనెటీగ విషంతో గంటలో క్యాన్సర్ ఖతం !
- శంషాబాద్ టూ బెంగళూరు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
- తిరుపతి లడ్డు కాంట్రవర్సీలో.. అమూల్ డైరీ రియాక్ట్
- IND vs BAN 2024: బంగ్లాను చుట్టేసిన రోహిత్.. ఒకే ఫ్రేమ్లో 11 మంది ఫీల్డర్లు
- నాటి నుంచి నేటి దాకా.. తెలంగాణ ఎమ్మెల్యేల్లో ఏ కులంవాళ్లు ఎందరు?
- Good Health : రోజుకో నువ్వుల లడ్డూ.. నాలుగు రకాలుగా ఆరోగ్యానికి రక్ష..!
- IND vs BAN 2024: పంత్ చెప్పాడు.. శాంటో చేశాడు: బంగ్లా ఫీల్డింగ్ సెట్ చేసిన రిషబ్
- ఖమ్మం జిల్లాలో సాగర్ కాల్వకు మరోసారి గండి
- Vastu Tips : ఈశాన్యం రోడ్డు పోటు స్థలాన్ని తీసుకోవచ్చా.. పూజ గదిలో అద్దం పెట్టాలా..?
- Telangana Tour : ఎలగందుల ఖిల్లా.. చెచ్చెర జలపాతం.. జోడేఘాట్ చూసొద్దామా..! హైదరాబాద్ నుంచి రూట్ మ్యాప్ ఇలా..?