వినాయక నిమజ్జనానాకి 2వేల వాహనాలు ఏర్పాటు చేసిన RTA

వినాయక నిమజ్జనానాకి 2వేల వాహనాలు ఏర్పాటు చేసిన RTA

జీహెచ్ఎంసీ  పరిధిలోని ఆయా ప్రాంతాల నుంచి ట్యాంక్​బండ్​ కు గణనాథులను  తరలించేందుకు ఆర్టీఏ 2 వేల వాహనాలను సమకూర్చింది. పోలీస్​ అధికారులు ఇచ్చిన రూట్​మ్యాప్​ ప్రకారం ఆయా ప్రాంతాల్లో  ​మండపాలకు అవసరమైన భారీ వాహనాలను అందుబాటులో ఉంచామని నోడల్​ అధికారిగా ఉన్న ఆర్టీఏ జాయింట్​ట్రాన్స్​ పోర్ట్​ కమిషనర్​ రమేశ్​కుమార్​ తెలిపారు.