మందమర్రిలో జిల్లా స్థాయి చెస్​ పోటీలు

మందమర్రిలో జిల్లా స్థాయి చెస్​ పోటీలు

​ఆధ్వర్యంలో మందమర్రి పట్టణంలోని లిటిల్​ఫ్లవర్ ​హైస్కూల్​లో మంగళవారం అండర్ -14, 17 స్థాయి చెస్​ పోటీలు నిర్వహించారు. ఎస్​జీఎఫ్​ సెక్రటరీ ఫణిరాజ్, మాజీ వైస్​ఎంపీపీ వజీర్​ సుల్తాన్ ​పోటీలను ప్రారంభించారు. 

పోటీల్లో జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 180 మంది విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా చెస్​ డెవలప్​మెంట్ ​చైర్మన్​ ఈగ కనుకయ్య, మెంబర్ తిరుపతిరెడ్డి, స్కూల్ ​చైర్మన్​ దామెర్ల రమాసిద్దయ్య పాల్గొన్నారు.