సాహిత్య అకాడమీ పోటీలకు యూసుఫ్ పేట వాసి

సాహిత్య అకాడమీ పోటీలకు యూసుఫ్ పేట వాసి

పాపన్నపేట, వెలుగు: తెలంగాణ, ఏపీ ఆధ్వర్యంలో నిర్వహించే అన్నమయ్య సంకీర్తనలు, సంగీత, సాహిత్య అకాడమీ పోటీల్లో మెదక్ జిల్లా పాపన్నపేట మండలం యూసుఫ్ పేట్ గ్రామానికి చెందిన ఉప్పరి భువనేశ్వర్ ఎంపికయ్యారు.

ఈనెల 23 నుంచి 26వ వరకు తిరుపతిలో జరిగే ఈ పోటీల్లో పాల్గొంటాడు. రామయంపేట స్వామి వివేకానంద ఆవాస విద్యాలయ  ప్రముఖ్ శ్రీనివాస్ ఆచార్య గారి ప్రోత్సాహం వల్లే తాను ఈ పోటీలకు ఎంపికైనట్లు భువనేశ్వర్​ వెల్లడించారు. 

Also Read : ఖానాపూర్ బల్దియాలో నెగ్గిన అవిశ్వాసం