
ఎయిర్ ఇండియాకి చెందిన హైదరాబాద్లోని సెంట్రల్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్, కాంట్రాక్టు ప్రాతిపదికన 26 ట్రైనీ ఫ్లైట్ సిమ్యులేటర్ మెయింటెనెన్స్ ఇంజినీర్స్ పోస్టులకు ప్రకటన విడుదల చేసింది. ఎంపికయిన వారు ముంబై, హైదరాబాద్లో పనిచేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
అర్హత: ఎలక్ర్టానిక్స్/ఎలక్ర్టికల్/కంప్యూటర్ సైన్స్/టెలికమ్యూనికేషన్/ఇన్స్ర్టుమెంటేషన్లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
వయసు: 30 ఏళ్లకుమించరాదు.
చివరితేది: 2019 ఆగస్టు 20;
వివరాలకు: www.airindia.in