
మంచిర్యాల, వెలుగు : త్వరలో ప్రవేశపెట్టే హైదరాబాద్-నాగపూర్ వందే భారత్ ట్రెయిన్కు మంచిర్యాల రైల్వే స్టేషన్ లో హాల్టింగ్ఇవ్వాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్రావు, మాజీ ఎంపీ బి.వెంకటేశ్కోరారు. సోమవారం ఢిల్లీలో రైల్వే బోర్డ్ చైర్పర్సన్ జయవర్మ సిన్హాను కలిసి మెమోరాండం అందజేశారు.
కేరళ, ఏపీ ఎక్స్ప్రెస్లకు సైతం హాల్టింగ్ఇవ్వాలని, మంచిర్యాల నుంచి తిరుపతికి కొత్త రైలును ప్రారంభించాలని కోరారు. మోటపలుకుల తిరుపతి, జోగుల శ్రీదేవి పాల్గొన్నారు.