
వెలుగు ఎక్స్క్లుసివ్
కాంగ్రెస్ కబంధహస్తాల నుంచి తెలంగాణను విడిపిస్తం..ఏసీబీ వాళ్ల దగ్గర ప్రశ్నలేమీ లేవు.. రేవంత్కు భయపడం : కేటీఆర్
మళ్లీ చెప్తున్నా.. ఇదో లొట్టపీసు కేసు.. ఆయనో లొట్టపీసు సీఎం ఏసీబీ వాళ్లు 82 ప్రశ్నలు అడిగిన్రు.. అడిగినవే మళ్లీ మళ్లీ అడిగిన్రు రేవంత్ బలవంతంగ
Read Moreఫార్ములా రేస్తో రూ. 700 కోట్ల లాభాలొస్తే.. ఎటుపోయినయ్?
టికెట్ల అమ్మకాలు, హోర్డింగ్స్,యాడ్స్ ఆదాయం ఏమైంది? కేటీఆర్ను ప్రశ్నించిన ఏసీబీ అధికారులు సమాధానాలు ఇవ్వకుండా ఎదురు ప్రశ్నలేసిన బీఆర్ఎస
Read Moreజనరల్ స్టడీస్: సూఫీ మూవ్మెంట్.. ప్రత్యేక కథనం
సూఫీతత్వం 9, 10వ శతాబ్దాల్లో ప్రారంభమైంది. సుఫ్ అంటే ఉన్ని , విజ్ఞానం అని అర్థం. సూఫీ అనే పదాన్ని మొదటిసారిగా ఇరాక్లోని బస్రాలో 9, 10వ శతాబ్దంలో జహి
Read Moreభారత్ పోల్ పోర్టల్ ప్రారంభం
అంతర్జాతీయ స్థాయి కేసుల దర్యాప్తును వేగవంతం చేసే లక్ష్యంతో భారత్ పోల్ పేరిట ఒక పోర్టల్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఏజెన్సీలు వేగవంత
Read Moreబ్రిక్స్లో ఇండోనేషియాకు సభ్యత్వం
ప్రస్తుతం బ్రిక్స్కు అధ్యక్షత వహిస్తున్న బ్రెజిల్ బ్రిక్స్ కూటమిలో ఇండోనేషియాకు పూర్తిస్థాయి సభ్యత్వం మంజూరైందని అధికారికంగా ప్రకటించింది. బ్రిక్స్
Read Moreఇస్రో కొత్త చైర్మన్ నారాయణన్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కొత్త చైర్మన్గా వి.నారాయణన్ నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్ ఎస్.సోమనాథ్ పదవీకాలం 2025, జనవరి 13తో ముగియనున్నద
Read Moreవిజనరీ లీడర్.. సీఎం రేవంత్ రెడ్డి
ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దిశగా తెలంగాణ పరుగు తీస్తుందా..? తొలి పదేండ్లలో రాష్ట్రంలో విధ్వంసమైన రంగాలనుచక్కదిద్ది తెలంగాణను అంతస్థాయికి తీసుకెళ్లట
Read Moreటెన్త్లో ప్రతిభకు కొలమానం ఎలా?
తెలంగాణలో టెన్త్ పరీక్షల విధానంలో సంస్కరణలు తీసుకువస్తూ 2025– 26 విద్యా సంవత్సరం నుంచి 20 మార్కుల ఇంటర్నల్ మార్కులు విధానాన్ని ఎత్తివేశారు. ప్ర
Read Moreఏరు ఫెస్టివల్ కు రెడీ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడు రోజుల పాటు టూరిస్టులకు కనువిందు
నేటి నుంచి మూడు రోజుల పాటు టూరిస్టులకు కనువిందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టూరిజం డెవలప్మెంట్కు ఇది తొలి అడుగు భద్రాచలం,
Read Moreఇసుక అక్రమ రవాణాపై..ఉక్కుపాదం
ఇసుక అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడితే ఇక నాన్ బెయిలబుల్ కేసులు నిరుడు 610 కేసులు పెట్టి 1,198 మందిని అరెస్ట్ చేసినా ఆగని దందా  
Read Moreఇంటిగ్రేటెడ్ మార్కెట్లపై నీలినీడలు
పూర్తయినా ప్రారంభం కాని మార్కెట్కాంప్లెక్స్ స్థల వివాదంతో పెండింగ్ పడిన ఓపెనింగ్ మరో నాలుగు చోట్ల అదే పరిస్థితి బిల్లులు రాక పనులు
Read Moreపన్నుల వసూలు వెరీ స్లో..!మార్చి నాటికి టార్గెట్ పూర్తయ్యేనా?
అధికారులు ఒత్తిడి చేస్తున్నా ప్రజల నుంచి స్పందన కరువు జనగామ జిల్లాలో ఇప్పటి వరకు వసూలైంది 38 శాతం మాత్రమే.. జనగామ, వెలుగు : గ్రామ పంచా
Read Moreయువ ఓటర్లు తక్కువే.. మిడిల్ ఏజ్ ఓటర్లే ఎక్కువ లెక్కలు రిలీజ్ చేసిన ఎన్నికల సంఘం
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలోని భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో యువ ఓటర్ల సంఖ్య తగ్గింది. మిడిల్ ఏజ్ ఓటర్ల సంఖ్య పెరిగిపోయింది. ఇటీవలే ఫైనల్
Read More