వెలుగు ఎక్స్‌క్లుసివ్

వరంగల్‌ టూరిజానికి.. మిస్​వరల్డ్​ జోష్..!​

మే 7 నుంచి 31 వరకు పోటీలు 150 దేశాల అందగత్తెలు, పారిశ్రామికవేత్తల రాక  25 రోజుల పాటు కళకళలాడనున్న ఉమ్మడి వరంగల్‍ పర్యాటక కేంద్రాలు&nbs

Read More

టెండర్లు లేవ్​.. నచ్చినోళ్లకు పంచుడే..!

ఖమ్మం కార్పొరేషన్​ లో కొందరు ఆఫీసర్ల పెత్తనం  వాల్ ప్రాజెక్టు పేరుతో రూ.2 కోట్ల పనులు అప్పగింత ఒకరికే పనులు, ముక్కలు ముక్కలుగా బిల్లులు&nb

Read More

మాట మారుస్తుండ్రు .. ఏసీబీ కేసుల్లో చివరివరకు నిలబడని సాక్షులు

లంచం తీసుకున్న అధికారికి అనుకూలంగా మారుతున్న వైనం తప్పుడు సాక్ష్యం చెప్పినవారిపై కోర్టుల్లో కేసులు ఆదిలాబాద్, వెలుగు : అవినీతి అధికారుల

Read More

ఉగాది కల్లా కేబినెట్​ విస్తరణ.. కొత్తగా నలుగురికి లేదా ఐదుగురికి చోటు

    ఖర్గే, రాహుల్  నేతృత్వంలో ఢిల్లీలో ముగిసిన చర్చలు హాజరైన సీఎం రేవంత్​, భట్టి, ఉత్తమ్​, మహేశ్​గౌడ్​, మీనాక్షి నటరాజన్​ మ

Read More

సమస్యలకు దూరంగా బడ్జెట్ కేటాయింపులు

ప్రత్యేక  తెలంగాణ ఏర్పడినాక మన నిధులు మనమే కేటాయించుకుని వాడుకునే వ్యవస్థ ఏర్పాటైంది.  దాదాపు 12 బడ్జెట్లు వచ్చాయి.  అయితే, బడ్జెట్ల ద్

Read More

‘మిస్ వరల్డ్​’తో.. తెలంగాణకు ప్రపంచ గుర్తింపు

హైదరాబాద్ నగరం మరో ప్రపంచ వేడుకకు వేదికగా మారింది. ‘హప్పెనింగ్ సిటీ’గా పేరొందిన ఈ నగరం 72 వ ప్రపంచ సుందరి పోటీల నిర్వహణకు ఆతిథ్యం ఇవ్వనుంద

Read More

బెట్టింగ్ యాప్స్ దందాలో తప్పెవరిది?

చరిత్రలో ఇప్పటివరకు జరిగిన ఆర్థిక మోసాలలో ప్రధాన కారణం బాధితుల అత్యాశే.  మోసగాళ్ల ప్రధాన పెట్టుబడి కూడా మనుషుల్లోని అత్యాశే.  ఈ అత్యాశ లేకుం

Read More

లక్ష్యానికి చేరువగా.. ఇప్పటి వరకు 88 శాతం సెస్​ వసూలు చేసిన మార్కెట్ ​కమిటీలు

3 కమిటీలు వందశాతం పైగా ఆర్జించగా, 5 తొంభై శాతం పైగా .. వెనుకబడిన ఒంటి మామిడి మార్కెట్​యార్డ్​ సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లాలోని మ

Read More

పూత ఫుల్‌‌గా వచ్చినా... కాత దక్కట్లే !

నీటి ఎద్దడి కారణంగా రాలిపోతున్న మామిడికాయలు ఉన్న కాయల సైజు, క్వాలిటీ అంతంతే... ఆందోళనలో మామిడి రైతులు నీటి తడులతో పాటు మందులు స్ర్పే చేయాలంటు

Read More

వ్యవసాయ యాంత్రీకరణకు సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రోత్సాహం

ఉమ్మడి కరీంనగర్​ జిల్లాకు రూ. 2.61 కోట్ల కేటాయింపు  ఈ యేడు పూర్తిగా మహిళలకే అవకాశం  మీసేవా ద్వారా అప్లికేషన్ల స్వీకరణ  గ్రామ క

Read More

గాలం గండం.. డేంజర్​గా మారుతున్న కరెంట్​ షాక్​తో చేపల వేట​

10 రోజుల వ్యవధిలోనే ముగ్గురు మృతి అవగాహన కల్పిస్తున్నామంటున్న విద్యుత్​ ఆఫీసర్లు వాగుల్లో నీరు ఇంకిపోవడంతో జోరుగా ఫిష్షింగ్​ మహబూబాబాద్, వ

Read More

వ్యవసాయంలో యాంత్రీకరణకు అడుగులు

ఎస్ఎంఏఎం స్కీం కింద జోగులాంబ జిల్లాకు రూ.56.88 లక్షలు చిన్న, సన్నకారు, మహిళా రైతులకు ప్రయారిటీ ఈ నెల చివరి నాటికి దరఖాస్తు చేసుకునేందుకు గడువు

Read More