వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం రాత్రి నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. సుమారు 50 వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారుజామున నుంచే తలనీలాలు, కోడెల మొక్కులకు క్యూ లైన్ కట్టారు. స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛరణల మధ్య స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. బాలత్రిపురదేవి అమ్మవారి వద్ద కుంకుమ పూజ చేశారు. ఉదయం, సాయంత్రం వేళల్లో భక్తులు బ్రేక్ దర్శనాన్ని వినియోగించుకోగా.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.
కిక్కిరిసిన రాజన్న టెంపుల్
- కరీంనగర్
- October 22, 2024
లేటెస్ట్
- స్కీముల్లో ఎస్సీ ఉపకులాలకు ప్రాధాన్యం ఇవ్వాలి
- బర్త్ డే వేడుకల్లో విషాదం : కుక్క వెంట పడితే.. థర్డ్ ఫోర్ నుంచి దూకి చనిపోయాడు
- పటిష్టమైన విద్య కోసమే విద్యా కమిషన్
- చందాదారుల వివరాలు ఎందుకు ఇవ్వట్లే
- సీజ్ చేసిన ఆస్తులను అన్యాక్రాంతం చేయొద్దు
- కేబినెట్ సబ్ కమిటీ రిపోర్టును అందజేయడం భేష్
- రైతులకు బీజేపీ పెద్ద శత్రువు : మల్లికార్జున ఖర్గే
- రంజీ ట్రోఫీలో..మళ్లీ ఓడిన హైదరాబాద్
- కౌటాల మండలం రైతులకు కొబ్బరి మొక్కల పంపిణీ
- యాహ్యా సిన్వర్ బంకర్లో నోట్ల కట్టలు
Most Read News
- PrashanthNeel: 'బఘీర’ ట్రైలర్తో అంచనాలు పెంచేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్..
- రూ.10 నాణేలపై ఇండియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ కీలక ప్రకటన
- ఆధార్ కార్డు ఫొటో మార్చారు.. లోన్కొట్టేశారు....
- ప్లాట్ల పేరుతో ఘరానా మోసం.. ఎల్బీ నగర్లో బాధితుల ఆందోళన
- హైడ్రా మరో కీలక నిర్ణయం.. వాళ్లకు నోటీసులు
- Ranji Trophy: సన్ రైజర్స్ బ్యాటర్ విధ్వంసం: 15 సిక్సులు.. రెండు ఇన్నింగ్స్ల్లోనూ సెంచరీలు
- ఏపీ హైకోర్టుకు అల్లు అర్జున్.. పెద్ద కథే ఉందిగా..!
- ఆధ్యాత్మికం: ఈ గుళ్ళల్లో ప్రార్థించారా.. చదువులో టాప్..!
- అక్టోబర్ 24న హైదరాబాద్ లోని ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
- ‘తాతా వచ్చాడే.. అదరగొట్టి పోతాడే’.. మనవరాలి పెళ్లి సంగీత్లో మల్లారెడ్డి మాస్ ఫెర్మామెన్స్