తెలంగాణలో నెట్​వర్క్​ను పెంచిన వీఐ

తెలంగాణలో నెట్​వర్క్​ను పెంచిన వీఐ

హైదరాబాద్, వెలుగు:  తమ నెట్​వర్క్​ను పెద్ద ఎత్తున పెంచామని, కొత్త టవర్లను అందుబాటులోకి తెచ్చామని వొడాఫోన్​ఐడియా (వీఐ) ప్రకటించింది. నాలుగు వేలకుపైగా సైట్లలో 2500 మెగాహెర్ట్జ్​ బ్యాండులో  స్పెక్ట్రమ్​ను10 మెగాహెర్ట్జ్​ నుంచి 20 మెగాహెర్ట్జ్​కు అప్​డేట్​ చేశామని తెలిపింది. 

 హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, రామగుండం, ఖమ్మం, మహబూబ్‌‌‌‌నగర్, నల్గొండ, అదిలాబాద్, సూర్యాపేట, మిర్యాలగూడ, కామారెడ్డి, సంగారెడ్డి, రంగారెడ్డి తదితర నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి.