శివ్వంపేట, వెలుగు: మండలంలోని సికింద్లాపూర్ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు గురువారం ఎంపీ రఘునందన్ రావుకు వినతి పత్రం అందజేశారు. గ్రామస్తులు ఇతర గ్రామాలకు వెళ్లాలన్నా, స్టూడెంట్స్స్కూల్స్కు వెళ్లాలన్నా చాలా ఇబ్బందిగా ఉందన్నారు. దాదాపు మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి ఆటోలు ఎక్కి వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బస్సు సౌకర్యం ఏర్పాటు చేసేలా తగు చర్యలు తీసుకోవాలని ఎంపీని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆంజనేయులు, బీజేపీ అధ్యక్షుడు రవి పాల్గొన్నారు.
బస్సు సౌకర్యం కోసం ఎంపీకి వినతి
- మెదక్
- September 27, 2024
లేటెస్ట్
- కూకట్పల్లిలో హైడ్రా భయంతో ఉరేసుకున్న మహిళ
- మూసీ ప్రాజెక్ట్ నిర్వాసితులు పునరావాస కేంద్రాలకు తరలింపు
- హైడ్రా పేరుతో హైడ్రామా.. ఎంపీ డీకే అరుణ హాట్ కామెంట్స్
- AP News: ఆలయ సాంప్రదాయాలను గౌరవించాలి: సీఎం చంద్రబాబు
- జానీ వ్యవహారంలో డైరెక్టర్ సుకుమార్ పేరు.. ?
- ఉజ్జయిని మహాకాల్ ఆలయంలో విషాదం.. ఇద్దరు మృతి
- కర్నాటక CM సిద్ధరామయ్య రాజీనామాపై ఖర్గే కీలక వ్యాఖ్యలు
- గుర్తుంచుకోండి.. మేం చేరుకోలేని ప్రదేశమే లేదు: ఇరాన్కు నెతన్యాహు మాస్ వార్నింగ్
- సుప్రీం కోర్టు సిబ్బంది కోసం సూపర్ హిట్ సినిమా స్పెషల్ షో.
- శ్రీ చైతన్య కాలేజీలో 100 మందికి ఫుడ్ పాయిజన్ రూ.2 లక్షలు ఛలాన్
Most Read News
- Devara Review: 'దేవర' మూవీ రివ్యూ..ఎన్టీఆర్-కొరటాల మాస్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
- జగన్ తిరుమల పర్యటన రద్దు
- దేవర డే 1 కలెక్షన్ల రికార్డ్: ఏకంగా టాప్ 2 లో ఉండనుందా..?
- అలా ఎలా కూలుస్తారు..?: హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు నోటీసులు
- The Mystery of Moksha Island: ఓటీటీలో మోక్ష ఐలాండ్ మిస్టరీ చూశారా.. తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
- హైదరాబాద్ RTC క్రాస్ రోడ్డులో.. NTR కటౌట్ తగలబడింది..!
- తెలంగాణలో డీజేలపై నిషేధం?
- గీతం యూనివర్సిటీ విద్యార్థిని హాస్టల్లో సూసైడ్
- జగన్ తిరుమల పర్యటన రద్దుకు కారణం ఇదే
- లేగదూడ పై చిరుత దాడి..తరిమిన ఆవులు