వరంగల్

శవయాత్రలో తేనెటీగల దాడి.. శవాన్ని వదిలేసి పరుగో పరుగు

పుండు మీద కారం చల్లిన్నట్లు.. కుటుంబంలోని వ్యక్తి చనిపోయిన బాధలో ఉన్నవారిపై తేనేటీగలు దాడి చేశాయి. దీంతో 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన మహబూబాబాద్ జ

Read More

సర్కార్ బడిలోనే నాణ్యమైన విద్య అందుతుంది: మంత్రి కొండా సురేఖ

సర్కార్ బడిలోనే నాణ్యమైన విద్య అందుతుందని మంత్రి కొండా సురేఖ చెప్పారు.  విద్యార్థులకు నాణ్యతమైన విద్య, ఆహారం అందించాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్

Read More

తాటికొండ రాజయ్యపై ఎమ్మెల్యే కడియం సెటైర్లు

మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సెటైర్లు వేశారు.  కొందరు రాజకీయాలను పూర్తిగా మార్చేసారని..   పథకాల

Read More

ఓరుగల్లును సందర్శించిన చైన్నై ప్రతినిధుల బృందం

కాశీబుగ్గ (కార్పొరేషన్​), వెలుగు: గ్రేటర్ వరంగల్​లో శానిటేషన్ పని తీరును చైన్నై ప్రతినిధుల బృందం మంగళవారం పరిశీలించింది. అనంతరం బల్దియా మేయర్ గుండు సు

Read More

వరద ముంపు నివారణకు చర్యలు తీసుకోవాలి :

కాశీబుగ్గ(కార్పొరేషన్​), వెలుగు: వరద ముంపు నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే బల్దియా శానిటేషన్, ఇంజనీరింగ్ ఆఫీసర్

Read More

నులిపురుగుల నివారణకు అల్బెండజోల్​ వేయాలి : రిజ్వాన్ బాషా షేక్

జనగామ అర్బన్, వెలుగు: నులి పురుగుల నివారణకు అల్బెండజోల్​మాత్రలు వేయాలని, ఈ నెల 20న మొదటిదశ జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం జరుగనున్నట్లు, ప్రాథమ

Read More

వరంగల్‍ జిల్లాలో .. సాగుతున్న నయీంనగర్‍ బ్రిడ్జి పనులు

గడువు దగ్గర పడుతున్నా పూర్తికాని స్లాబ్​వర్క్స్   వానలొస్తే పోచమ్మకుంట, అంబేద్కర్‍ భవన్‍ దారిలో ప్రయాణం కష్టమంటున్న ప్రజలు మంత్రి,

Read More

కబేళాకు నృసింహస్వామి కోడెలు

మంగపేట, వెలుగు: దేవాలయానికి భక్తులు సమర్పించిన కోడెలను ఆలయ సిబ్బంది కబేళాలకు అమ్మేశారు. ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామ శివారులోని హేమాచల క్ష

Read More

డాక్టర్ల గైర్హాజర్​పై ఎమ్మెల్యే కడియం ఫైర్

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు: జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్ డివిజన్ కేంద్రంలోని సీహెచ్​సీ ని సోమవారం ఉదయం 10.35కు ఎమ్మెల్యే కడియం శ్రీహరి తనిఖీ చేశారు. ఆస

Read More

పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలి : కాంగ్రెస్ నాయకులు

ఎల్కతుర్తి, వెలుగు: బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయన వెంటనే మంత్రికి క్

Read More

గుడుంబా తరలిస్తున్న వారిపై కేసు నమోదు

పర్వతగిరి, వెలుగు: వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో సోమవారం నిషేధిత గుడుంబా తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పర్వతగిరి సీఐ శ్

Read More

పల్లవి చదువుకు చేయూత

తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లపురానికి చెందిన సంకే పల్లవి గేట్ ప్రవేశ పరీక్షలో జాతీయస్థాయిలో 104వ ర్యాంకు సాధించింది. ఈ నెల 4న న

Read More

చట్టాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు

రేగొండ, వెలుగు: చట్టాలను అతిక్రమిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయ

Read More