వరంగల్

ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలి

మహబూబాబాద్, వెలుగు: ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా స్విఫ్ నోడల్ ఆఫీసర్​ మరియన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని ధర్మన్నకాలనీలో జిల్లా ఎన

Read More

సబ్​జైల్​ను సందర్శించిన సీనియర్ సివిల్ జడ్జి

జనగామ అర్బన్, వెలుగు: తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ హైదరాబాద్ ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సి.విక

Read More

రాజకీయ మార్కెట్​లో.. జేబుదొంగలు, గజదొంగలు, బందిపోట్లు

ఇక్కడెవరూ సుద్ధపూసల్లేరు  ప్రజాస్వామ్యంలో దొంగలను  మార్చడం కూడా ముఖ్యమే  విద్వేషాలు రగిలిస్తున్న మోదీని ఓడించాలి జాగో తెలంగాణ

Read More

బీజేపీ ఎస్సీ వర్గీకరణ బిల్లు ఎందుకు పెట్టట్లే : కడియం శ్రీహరి

బిల్లును సుప్రీం కోర్టు ద్వారా  సాధించుకోబోతున్నం వరంగల్‍, వెలుగు : బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే గడిచిన పదేండ్లలో ఎస్సీ వర్గీకరణపై బిల్ల

Read More

రూ. 35 వేలు పలుకుతున్న క్వింటాల్‌‌‌‌ మిర్చి

నెల రోజుల్లో పదివేలకు పైగా పెరిగిన ధర వరంగల్ సిటీ, వెలుగు: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో దేశీ మిర్చి రికార్డు ధర పలుకుతోంది. ఇంట్లో వాడకం

Read More

ఓరుగల్లు​పై సీఎం ఫోకస్​

14 రోజుల్లో 3 సార్లు జిల్లాకు సగటున ఐదురోజులకోసారి జిల్లాలో అడుగుపెడ్తున్న సీఎం రేవంత్‍రెడ్డి నేడు గ్రేటర్ వరంగల్‍ ఎన్నికల ప్రచారాని ము

Read More

తెలంగాణలో కాంగ్రెస్కు 14 సీట్లు పక్కా : సీతక్క

 తెలంగాణ లో కాంగ్రెస్  14 సీట్లు గెలుస్తుందన్నారు మంత్రి సీతక్క. 15వ సీటు అనేది తమకు బోనస్ అనిచెప్పారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో ఎ

Read More

తెలంగాణ ఇచ్చిన తల్లి రుణం తీర్చుకుందాం : హనుమండ్ల ఝాన్సీ రెడ్డి

రాయపర్తి, వెలుగు: తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ రుణం తీర్చుకుందామని కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్​చార్జి హనుమండ్ల ఝాన్సీరెడ్డి అన్నారు. వర

Read More

ఇవాళ నర్సంపేటకు ఉత్తరాఖండ్ సీఎం

నర్సంపేట, వెలుగు: వరంగల్ జిల్లా నర్సంపేటలో సోమవారం జరిగే బీజేపీ జనసభకు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్​సింగ్ దామి హాజరు కానున్నారని బీజేపీ స్టేట్​ లీడర్, మాజీ

Read More

పదేండ్లలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లిచ్చిన్రు: మంత్రి పొన్నం ప్రభాకర్

కమలాపూర్/ఎల్కతుర్తి, వెలుగు:పదేండ్ల పాలనలో హనుమకొండ జిల్లా కమలాపూర్, ఎల్కతుర్తి మండలాల్లో ఎంత మందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చారో బీఆర్ఎస్ నేతలు చెప్

Read More

తెలంగాణలో పిడుగుపాటుకు నలుగురు మృతి

జనగామ, రంగారెడ్డి, ములుగు, యాదాద్రి జిల్లాల్లో ఘటనలు రఘునాథపల్లి/ఆమనగల్లు/ఏటూరునాగారం/మోత్కూర్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం పిడుగుపాటుక

Read More

తెలంగాణలో వడదెబ్బతో నలుగురు మృతి

మహబూబాబాద్​అర్బన్, పెనుబల్లి, ఊట్కూర్, నిర్మల్, వెలుగు : వడదెబ్బతో ఆదివారం నలుగురు మృతి చెందారు. మహబూబాబాద్​పట్టణం వాటర్​ట్యాంక్​బజారుకు చెందిన జమాలపు

Read More

వంశీకృష్ణకు భారీ మెజార్టీ ఇవ్వాలి : కాంగ్రెస్ లీడర్లు

మహాముత్తారం, వెలుగు: కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాము

Read More