వరంగల్
పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న దంపతులు
జనగామ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లా కేంద్రంలో నీ వివర్స్ కాలనీలో కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మార్చి 26 &nb
Read Moreవరంగల్ కమిషనరేట్ పరిధిలో .. నెలకు వెయ్యి సైబర్ ఫ్రాడ్స్..!
అమాయకుల ఖాతాలు కొల్లగొడుతున్న కేటుగాళ్లు రోజుకు సగటున 30 వరకు ఆన్ లైన్ మోసాలు రూ. లక్ష దాటిన కేసుల్లోనే ఎఫ్ఐఆర్ లు ఏటా రూ.కోట్లు కాజేస్
Read Moreఇయ్యాల్టీ నుంచి నాగులమ్మ జాతర
మంగపేట, వెలుగు: ములుగు జిల్లా మంగపేట మండలం వాగొడ్డుగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మీనర్సాపూర్ (రాజుపేట)లో వెలిసిన నాగులమ్మ అమ్మవారికి ఆదివాసీ సంప్
Read Moreఆర్యవైశ్య సంఘం లీడర్లతో బీజేపీ ఎంపీ అభ్యర్థి భేటీ
మరిపెడ, వెలుగు : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ లో సోమవారం బీజేపీ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ మరిపెడ వైశ్
Read Moreదేవాదుల నీటితో చెరువులు, కుంటలు నింపాలి : రైతు సంఘం నాయకులు
రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన బచ్చన్నపేట, వెలుగు : మండుతున్న ఎండల దృష్ట్యా పంటలు ఎండిపోకుండా దేవాదుల నీటితో చెరువులు, కుంటలు నింపి ఆదుకోవా
Read Moreదుబాయ్లో వరంగల్ వాసికి గుండెపోటు అక్కడికక్కడే మృతి
ధర్మసాగర్, వెలుగు: ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన వరంగల్కు చెందిన వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడు. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. హనుమ
Read Moreహోలీ సెలవులకు వచ్చి అనంత లోకాలకు
అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన బైక్ అక్కడికక్కడే చనిపోయిన ఇద్దరు బీటెక్ స్టూడెంట్లు వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: హోలీ పండుగ సెలవు
Read Moreవరంగల్ జిల్లా వ్యాప్తంగా..మోదుగుపూల వేడుకలు
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబురాలు పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా హోలీ సంబు
Read Moreప్రజాశాంతి పార్టీ స్టేట్చీఫ్ గా బాబూమోహన్ వరంగల్నుంచి ఎంపీగా బరిలోకి!
హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ నియమితులయ్యారు. ఈమేరకు ఆ పార్టీ అధినేత కేఏ పాల
Read MoreTelangana Tour: తెలంగాణ దక్షిణ కాశీ.. మెట్టుగుట్ట చూసి వద్దామా..
ఎత్తైన పర్వత శిఖరం.. సుమారు 55 ఎకరాల్లో విస్తరించిన గుట్ట పైభాగం. అక్కడే కొలువైన రామలింగేశ్వరస్వామి. వరంగల్ జిల్లా కాజీపేట - హైదరాబాద్ రహదారి మడికొండల
Read Moreమావోయిస్టుల బంద్ నేపథ్యంలో పోలీసుల తనిఖీలు
ములుగు, వెలుగు : మావోయిస్టు బంద్ నేపథ్యంలో ములుగు మండలంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఎస్సైలు వెంకటేశ్వర్లు, రామకృష్ణ, లక్ష్మారెడ్డి వాహన తనిఖ
Read Moreదుర్గామాత ఉత్సవాలు వాయిదా
జనగామ అర్బన్, వెలుగు : వచ్చే నెల 26, 27, 28 తేదీల్లో నిర్వహించాలనుకున్న జనగామ విజయ దుర్గామాతా ఉత్సవాన్ని ఆక్టోబర్ కు వాయిదా వేసినట్లు ఆలయ ప్రధాన పూజా
Read Moreపీడీఎస్ బియ్యం పట్టివేత
తొర్రూరు, వెలుగు : ఆదివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని తొర్రూరు పోలీసులు పట్టుకున్నారు. దుబ్బతండ వద్ద పోలీ
Read More