వరంగల్

గిరిజన తండాల్లో యథేచ్ఛగా అబార్షన్లు .. ఆర్ఎంపీలదే కీలక పాత్ర

  ఇటీవల పిల్లిగుంట్ల తండాలో అధికారుల దాడులు స్కానింగ్ మిషన్ సీజ్, ఆరుగురిపై కేసు నమోదు లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవంట

Read More

సీఎం ఆదేశం.. రైతులను మోసం చేసిన ముగ్గురు వ్యాపారులపై కేసు

జనగామ వ్యవసాయ మార్కెట్ లో జరిగిన ఘటనపై సర్కార్ సీరియస్ అయ్యింది. రైతుల్ని దోచిన వ్యాపారులపై పోలీసులు కేసులు పెట్టారు. కందుకూరి వెంకట్ నారాయణ, సుజాత, ఉ

Read More

డ్రింకింగ్ వాటర్ సమస్య రాకుండా చూడండి : ఉమా శంకర్ ప్రసాద్

మొగుళ్లపల్లి, వెలుగు: ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున గ్రామాల్లో ప్రజలకు డ్రింకింగ్ వాటర్ సమస్య రాకుండా చూడాలని జయశంకర్ భూపాలపల్లి ట్రైనీ కలెక్టర్ ఉమా శం

Read More

ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్​​​​​​​

నర్సింహులపేట, వెలుగు: మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులుపేట మండల కేంద్రంలో పీఏసీఎస్ డైరెక్టర్ రజినీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం మసీదులో ఇఫ్తార్ విందు

Read More

రంజాన్ ​ఏర్పాట్లు పరిశీలించిన సీపీ అంబర్ కిషోర్ ఝా

గ్రేటర్​వరంగల్, వెలుగు: రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించుకునే మటెవాడ, ఖిలావరంగల్, కాశీబుగ్గ, చింతాల్, హన్మకొండలోని

Read More

మొక్కలు ఎండిపోకుండా చూడాలి

ములుగు, వెలుగు: నర్సరీ, ఎవెన్యూ ప్లాంటేషన్లలో మొక్కలు ఎండిపోకుండా చూడాలని, నీళ్లు పడుతూ కాపాడుకోవాలని ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం కల

Read More

భద్రకాళీ అమ్మవారికి లక్ష మల్లెలతో అర్చన

కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ భద్రకాళీ అమ్మవారికి బుధవారం లక్ష మల్లె పూలతో ప్రత్యేక అర్చన చేశారు. ఈ సందర్భంగా భద్రకాళి ఈవో శేషు భారతి మాట్లాడుతూ అధిదేవత వ

Read More

మనుధర్మాన్ని అమలు చేసేందుకు కుట్ర:మంత్రి సీతక్క

మణుగూరు, వెలుగు : మనుధర్మ సిద్ధాంతాన్ని అమలు చేసి, ప్రజలను బానిసలుగా మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని మంత్రి ధనసరి సీతక్క ఆరోపించారు. మణుగూరులోని డ

Read More

పక్షులపై నీటి జల్లులు.. చిరుతలకు కూలర్లు

వరంగల్‌‌‌‌ జూపార్క్‌‌‌‌లో జంతువుల రక్షణకు ప్రత్యేక చర్యలు ఎండ వేడికి అల్లాడుతున్న మూగజీవాలు ఎన్‌&z

Read More

మోదీ పాలనలో ఆకలి చావులు పెరిగినయ్ : మంత్రి సీతక్క

ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం.. అదే కాంగ్రెస్ గ్యారంటీ ఎలక్షన్ కోడ్ వల్ల ఇందిరమ్మ ఇండ్లు, రైతుబంధు ఆగినయ్​ రాహుల్​గాంధీ కోసం బలరాంనాయక్​ను గ

Read More

వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో చోరీ

నర్సింహులపేట, వెలుగు: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగరం వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో మంగళవారం చోరీ జరిగింది. ఎస్సై సతీశ్​ తెలిపిన వివరాల

Read More

కార్లు వాడకున్నా.. దర్జాగా బిల్లులు డ్రా..!

ఓన్ వెహికిల్స్​కు సర్కారు బిల్లులు  డీఆర్డీవో ఆఫీస్ డీపీఎంల ఇష్టారాజ్యం ఫీల్డ్ విజిట్లకు స్టాఫ్ వాహనాలు జనగామ, వెలుగు: సర్కారు స

Read More

దామెర గుట్టకు పోటెత్తిన భక్తులు

ఎల్కతుర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర గుట్టపై ఉగాది సందర్భంగా నిర్వహించిన ఫకీర్ షావలీ జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ద

Read More