వరంగల్

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

మరిపెడ/ తొర్రూరు/ బచ్చన్నపేట, వెలుగు: ఉమ్మడి వరంగల్ ​జిల్లాలో అధికారులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.

Read More

సీఎంఆర్​ లక్ష్యాలను త్వరగా పూర్తిచేయాలి : షేక్ రిజ్వాన్ భాషా

జనగామ అర్బన్, వెలుగు: వానకాలం 2023-24 సీఎంఆర్ లక్ష్యాలను పూర్తిచేయాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా అన్నారు. గురువారం జిల్లాలోని ఓబుల్​కేశ్వాపూర్ మహాలక

Read More

బీఆర్​ఎస్​ టూ కాంగ్రెస్​ .. సీఎం రేవంత్​ సమక్షంలో పార్టీలో చేరికలు

జనగామ, వెలుగు: స్టేషన్​ఘన్​పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెంటే అంటూ అనుచరులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్​లో చేరుతున్నారు. గురువారం కడియం ఆధ్వర్యంలో హైదరాబా

Read More

వరంగల్‍ ఆర్డీవో ఆఫీస్‍ ఆస్తుల జప్తు

వరంగల్‍, వెలుగు : వరంగల్‍ కాకతీయ మెగా టెక్స్​టైల్​పార్క్​రైతులకు పరిహారం విషయంలో హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడంతో కోర్టు సిబ్బంది గురువారం

Read More

ఏనుమాముల మార్కెట్‌కు ఐదు రోజులు సెలవు

వరంగల్​సిటీ, వెలుగు : వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా ఐదు రోజులు సెలవు ప్రకటించారు. శుక్రవారం బాబు జగ్జీవన్‌రాం జయంతి ఉండగా

Read More

మళ్లీ ఎన్నికల డిమాండ్​గా ఉక్కు పరిశ్రమ .. ఇప్పటికే పలు సంస్థల సర్వేలు పూర్తి

ఎంపీ ఎన్నికల్లో హాట్​టాపిక్​గా మారనున్న అంశం ఉక్కు పరిశ్రమ కోసం ఎదురు చూస్తున్న జిల్లా వాసులు మహబూబాబాద్‌‌, వెలుగు: పార్లమెంట

Read More

ఒక్క ఇందిరమ్మ ఇంట్లో 12 కుటుంబాలు!

   డబుల్​ బెడ్​రూం ఇల్లు ఇవ్వని గత బీఆర్ఎస్ సర్కారు     ఇల్లిప్పిస్తామని డబ్బులు తీసుకుని మోసం చేసిన లీడర్లు  &nb

Read More

వరంగల్ రెవెన్యూ అధికారులపై హైకోర్టు సీరియస్

వరంగల్లో రైతులకు పరిహారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించిన రెవెన్యూ అధికారులపై హైకోర్టు సీరియస్ అయ్యింది. వరంగల్ రెవెన్యూ డివిజనల్ అధికారి ఆఫీసు ఆస్తులు జ

Read More

కడియంను కలిసిన బీఆర్ఎస్ ఎంపీపీ కేశిరెడ్డి సమ్మిరెడ్డి

ధర్మసాగర్​(వేలేరు), వెలుగు: స్టేషన్ ఘన్​పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని బీఆర్ఎస్ పార్టీకి చెందిన వేలేరు మండల ఎంపీపీ కేశిరెడ్డి సమ్మిరెడ్డి మర్యాదపూర్వ

Read More

బీజేపీ గెలుపు కోసం ప్రతిపక్షాలు సపోర్ట్ చేస్తున్నయ్​ : ఆరూరి రమేశ్​  

ఆత్మకూరు, వెలుగు: బీజేపీ గెలుపు కోసం ప్రతిపక్షాలు పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నాయని వరంగల్ ఎంపీ క్యాండిడేట్ ఆరూరి రమేశ్​అన్నారు. బుధవారం బీజేపీ వరంగల్ జ

Read More

ఆన్​లైన్​ ద్వారా ఈవీఎంలను కేటాయించాం : రిజ్వాన్​ బాషా షేక్​

జనగామ, వెలుగు : పోలింగ్​ కేంద్రాలకు ఆన్​లైన్​ ద్వారా ఈవీఎంలను కేటాయించామని, పొలిటికల్ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మొదటిదశ ఈవీఎం, వీవీ ప్యాట్ ర్యాండమైజ

Read More

కొమురం భీం జిల్లాలో మరో రైతును తొక్కి చంపిన ఏనుగు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగుల సంచారం జనం గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. వనం నుంచి జనావాసాల్లోకి వచ్చి.. ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి ఏనుగులు. అ

Read More

గట్టమ్మ ఆలయ హుండీ లెక్కింపు

ములుగు, వెలుగు : ములుగు సమీపంలోని గట్టమ్మ ఆలయ హుండీలను బుధవారం లెక్కించారు. దేవాదాయశాఖ అధికారి డి.అనిల్‌‌‌‌‌‌‌&zwnj

Read More