వరంగల్
చుక్కల మందుకు..చక్కటి స్పందన
కాశీబుగ్గ, వెలుగు : 5 సంవత్సరాల లోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించాలని వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. ఆదివారం వరంగల్ సిటీలోని దేశాయిపేటల
Read Moreప్రారంభమైన భారతీయ నాటక కళా సమితి స్వర్ణోత్సవాలు
వర్థన్నపేట, వెలుగు : పట్టణ కేంద్రంలోని భారతీయ నాటక కళా సమితి స్వర్ణో త్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వర్థన్నపే ట బస్టాండ్ ను
Read Moreకాంగ్రెస్ లో చేరిన వర్ధన్నపేట మున్సిపల్ చైర్ పర్సన్
వర్ధన్నపేట, వెలుగు : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ చైర్ పర్సన్ ఆంగోతు అరుణతో పాటు కౌన్సిలర్లు మంచాల రామకృష్ణ, తుమ్మల రవీందర్ కాంగ్రెస్ లో చేరారు.
Read Moreమహదేవపూర్ మండల కేంద్రం లో..300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
మహదేవపూర్,వెలుగు : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రం లో ఆదివారం రెండు డీసీఎంలలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని రెవెన్యూ సిబ్బంది
Read Moreమంగపేట మండలంలో..అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం
మంగపేట, వెలుగు : మండలంలోని శనిగకుంట గ్రామంలో ఆదివారం అగ్నిప్రమాదంలో ఓ ఇల్లు కాలిపోయింది. ములుగు జిల్లా మంగపేట మండలం శనిగకుంట గ్రామానికి చె
Read Moreబీజేపీలోకి బీఆర్ఎస్ నేత ఆరూరి ?
వరంగల్, వెలుగు : బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బీజేపీలో చేరనున్నట్టు తెలిసింది. సోమవారం
Read Moreపంట ఎండిపోవడంతో రైతు సూసైడ్
మొగుళ్లపల్లి, వెలుగు: సాగు చేసిన వరి పంట ఎండిపోయిందని రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన శనివారం అర్ధరాత్రి జయశంకర్ భూపాలపల్లి
Read Moreవరంగల్లో ప్రధాన పార్టీలకు.. నాన్ లోకల్ టెన్షన్
నియోజకవర్గ ఓటర్లలో నాన్ లోకల్ ఫీలింగ్ వరంగల్(ఎస్సీ) ఎంపీ స్థానానికి అభ్యర్థులు కరువు
Read Moreవరంగల్లో బీఆర్ఎస్కు..బిగ్ షాక్
కాంగ్రెస్లోకి గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి 15 మంది కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు సైతం..
Read Moreమా ఆయన బెట్టింగ్ మానేయాలమ్మా.. మేడారం ఆమ్మవార్లకు భక్తురాలు విన్నపం
భక్తులు దేవుడి దగ్గరికి వెళితే.. తమ కోరికలను నెరవేర్చమని మొక్కుకొని.. హుండీలో కానుకలను వేస్తుంటారు. కానీ అన్నింటికీ భిన్నంగా ఓ భక్తురాలు తన కోరికలు నె
Read Moreకాళేశ్వరం అటవీప్రాంతంలో కార్చిచ్చు..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం అటవీ ప్రాంతంలో కార్చిచ్చు స్థానికులను టెన్షన్ పెడుతోంది. పెద్దఎత్తున మంటలు వ్యాపిస్తుండటంతో సమీపంలోని పల్లెల
Read Moreపంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ప్రయాణికులకు గాయాలు
ఆర్టీసీ బస్సు స్టీరింగ్ రాడు విరిగిపోవడంతో.. పంట పొలాల్లోకి దూసుకువెళ్లింది. ఈ ఘటన వరంగల్ జిల్లా నర్సంపేటలో చోటు చేసుకుంది. నర్సంపేట నుంచి పాపయ్యపేట గ
Read Moreరామప్ప టెంపుల్ సందర్శించిన ఫారినర్స్
వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ ను శనివారం దక్షిణాఫ్రికా దేశానికి చెందిన 30 మంది సందర్శించారు. ఆలయ పూజారులు ప్రత
Read More