వరంగల్

గుట్టలు దిగుతూ.. వాగులు దాటుతూ:  20 కి.మీ. నడిచివచ్చి ఓటేసిన గిరిజనులు

    సామాజిక బాధ్యతగా ఓటేశామంటున్న ఆదివాసీలు     ములుగు జిల్లా గిరిజనులను మెచ్చుకున్న ఎలక్షన్‌‌‌&zwnj

Read More

ఓటు వేస్తూ వీడియో తీసిన ఓటర్ : పోలింగ్ బూత్ లో గొడవ

లోక్ సభ ఎన్నికల్లో ఓ ఓటర్ అత్యుత్సాహాన్ని ప్రదర్శించాడు. ఓటు వేస్తూ వీడియో తీశాడు.  ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.  నెల్లికుదుర్ మ

Read More

జనగామలో పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత

జనగామ జిల్లాలోని గానుగపహాడ్ గ్రామంలో పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ బూత్ కు ఓటేసేందుకు వచ్చిన ఓటర్లు పోలీసులు కొట్టారు. పోలీసుల త

Read More

ఎలక్షన్ అబ్జర్వర్​గా బీఆర్ఎస్ నేత

    అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పలు పార్టీల నేతలు  కాశీబుగ్గ, వెలుగు: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్​లో జూనియర్ అసిస్టెంట్

Read More

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో భారీ వర్షం.. నిలిచిన విద్యుత్‌ సరఫరా

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పలుచోట్ల ఈదురు గాలులతో వర్షం కురుస్తుంది. హనుమకొండ, కాజీపేట, భూపాలపల్లి, ములుగు, వెంకటాపూర్‌, గోవిందరావుపేట మండలాల్ల

Read More

ఏజెన్సీలోని ప్రజలు నిర్భయంగా ఓటువేయాలి : ఎస్పీ శబరీష్

ములుగు, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశామని, ఏజెన్సీలో ప్రజలు నిర్భయంగా ఓట

Read More

ఎంపీ ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఫలితాలే.. : కడియం కావ్య

    ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి వరంగల్‍, వెలుగు: రాష్ట్రంలో జరుగుతున్న లోక్‍సభ ఎన్న

Read More

కాంగ్రెస్​లో పలువురి చేరిక

ఖిలావరంగల్/ కాశీబుగ్గ/ వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: ఉమ్మడి వరంగల్​జిల్లా పరిధిలో వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు శనివారం కాంగ్రెస్​పార్టీలో చేర

Read More

ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్​ను గెలిపించాలె : కొమ్మూరి ప్రతాప్​రెడ్డి

జనగామ/ బచ్చన్నపేట, వెలుగు: ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్​ పార్టీని గెలిపించాలని జనగామ డీసీసీ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్​రెడ్డి కోర

Read More

నన్ను గెలిపిస్తే కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ: కడియం కావ్య

అంబేద్కర్‍ వారసురాలిగా వస్తున్నా.. ఆశీర్వదించండి వరంగల్‍ లోక్‍సభ కాంగ్రెస్‍ అభ్యర్థి కడియం కావ్య మామునూర్‍లో విమానం ఎగిరిస్

Read More

పోలింగ్​కు సర్వం సిద్ధం..1,174 ప్రాంతాల్లో 1,809 పోలింగ్​ స్టేషన్ల ఏర్పాటు

    మావోయిస్ట్​ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్​     మహబూబాబాద్​ పార్లమెంట్​ పరిధిలో 15,32,366 మం

Read More

ములుగులో ఆటో బోల్తా.. ఆరుగురు ఫారెస్ట్ సిబ్బందికి గాయాలు

ములుగు శివారు మేడివాగు దగ్గర ఆటో బోల్తా పడింది.  దీంతో ఆటోలో వెళ్తున్న ఆరుగురు ఫారెస్ట్ సిబ్బందికి గాయాలయ్యాయి.  ఎన్నికల విధులు ముగించుకొని

Read More

వరంగల్ ఎంపీగా 2 లక్షల మోజార్టీతో గెలుస్త : ఆరూరి రమేష్

కేంద్రంలో మళ్లీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్.  అధికార పార్టీ డబ్బు, మద్యం పంపి ఓటర్లను కొనే

Read More