
వరంగల్
గ్రేటర్లో నీటి ఎద్దడి నివారణకు ప్లాన్ రెడీ చేయాలి : దాన కిశోర్
కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: గ్రేటర్ సిటీలో నీటి ఎద్దడి లేకుండా సమగ్ర ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని ఎంఎయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్
Read Moreవంద శాతం ఆస్తి పన్ను వసూలే లక్ష్యం : శాంతి కుమార్
తొర్రూరు, వెలుగు : మున్సిపాలిటీకి ప్రధాన ఆదాయ వనరైన ఆస్తి పన్ను వంద శాతం వసూలు చేయడమే లక్ష్యమని తొర్రూరు మున్సిపల్ కమిషనర్ పి.శాంతి కుమార్ అన్నా
Read Moreములుగు జిల్లాలో .. చెక్ పోస్టుల వద్ద పోలీసుల తనిఖీలు
ములుగు, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ములుగు జిల్లాలోని 9 మండలాల్లో ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో చెక్ పోస్టు
Read Moreకాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్, బీజేపీ నాయకులు
కమలాపూర్, వెలుగు: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నూరు, వంగపల్లి, గూడూరు, కొత్తపల్లి గ్రామాల నుంచి 300 మంది బీఆర్ఎస్, బీజేపీ నాయకులు హుజరాబాద్
Read Moreపాలకవర్గ రాజకీయాలతో..ఆగిన వరంగల్ బడ్జెట్ !
కోడ్ రాబోతోందని తెలిసినా బడ్జెట్ పెట్టలే.. ఏటా ఫిబ్రవరిలోనే వార్షిక బడ్జెట్ సమావేశాల
Read Moreవరంగల్ జిల్లాలో..మొదటి రోజు ప్రశాంతంగా టెన్త్ ఎగ్జామ్స్
ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు సెంటర్లను పరిశీలించిన కలెక్టర్లు, అధికారులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సో
Read Moreప్రజా గ్రంథాలయానికి బుక్స్ అందజేత
భీమదేవరపల్లి, వెలుగు : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు లోని ప్రజా గ్రంథాలయం నిరుద్యోగులకు వరంలా మారుతోంది. గ్రామీణ ప్రాంత యువతీయువకులు ఈ
Read Moreతాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు : దొంతి మాధవరెడ్డి
నర్సంపేట, వెలుగు : వేసవిలో తాగు నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు. వరంగల్ జిల్ల
Read Moreపార్లమెంట్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు : సిక్తా పట్నాయక్
కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య సీపీ అంబర్ కిశోర్ ఝాతో కలిసి సమావేశాలు హనుమకొండ/ వరంగల్ వెలుగు: రానున్న పార్లమెంటు ఎన్నికల ని
Read Moreపెట్టుబడి పేరుతో సైబర్ మోసం
రూ. 40.67 లక్షలు పోగొట్టుకున్న యువకుడు హనుమకొండ, వెలుగు : వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెడితే భారీ మొత్తంలో లాభాలు వస్తాయంటూ సైబర్
Read Moreకబ్జాలు తేల్చకుండా కాంపౌండ్ ఎలా
రాష్ట్రం ఏర్పడి పదేండ్లు దాటినా యూనివర్సిటీకి కాంపౌండ్ కట్టాలన్న ఆలోచన గత ప్రభుత్వ పెద్దలకు రాకపోవడం దురదృష్టకరం. వర్సిటీ భూములు కబ్జాకు గురి కాకుండా
Read Moreఅక్రమంగా ఇసుక తరలిస్తున్న 4 లారీలు సీజ్
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 4 లారీలను నిన్నరాత్రి(2024 మార్చి 17) కాటారం పోలీసులు పట్టుకున్నారు. మల్హర్ మండలంలోని ఇసుక క్వార
Read Moreఎన్నికల్లో సానుభూతి కోసమే కవిత అరెస్ట్
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మహబూబాబాద్, వెలుగు : బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే అని మంత్రి పొంగులేటి
Read More