
వరంగల్
మేడారం హుండీల లెక్కింపు.. రెండు రోజుల్లో రూ.6 కోట్ల 13 లక్షలు
రెండో రోజు కరెన్సీ కానుకలు రూ. 2 కోట్ల 98 లక్షలు శుక్రవారం 71 హుండీలు తెరిచిన అధికారులు మొత్తం హుండీలు 535.. ఇప్పటికి లెక్కించినవి 205 వరం
Read Moreగురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్.. ఎమ్మెల్యే మురళీనాయక్ ఆగ్రహం
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహాత్మాజ్యోతి రావు పూలే బాలికల హాస్టల్ లో 20 మంది విద్యార్థినీలకు పుడ్ ఫాయిజన్ అయ్యింది. వెం
Read Moreనీ స్థాయి ఏంటో తెలిసే కింద కూర్చోబెట్టారు..రేవంత్ను సీఎంను చేశారు: సీతక్క
సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదన్నారు మంత్రి సీతక్క. కేటీఆర్ స్థాయిని ప్రజలు గుర్తించే తనను కింద కూర్చోబెట్టి..రేవంత్ రెడ్
Read Moreఅయ్యో.. : మేడిగడ్డ వెళుతున్న బీఆర్ఎస్ నేతల బస్సు టైరు బరస్ట్
మేడిగడ్డ ప్రాజెక్టును మేం కూడా చూస్తామంటూ.. హైదరాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు నుంచి వోల్వో బస్సుల్లో బయలుదేరిన బీఆర్ఎస్ నేతల బస్సు టైరు బరస్ట్ అయ్య
Read MoreDevotional : నాలుగు రూపాల్లో దర్శనం ఇచ్చే అయ్యప్పసామి.. మన తెలంగాణలో..
దేశంలో ఎక్కడాలేని విధంగా నాలుగు రూపాల్లో దర్శనమిస్తున్నాడు ఈ అయ్యప్ప. ఈ ఆలయం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉంది. అయ్యప్ప భక్తులు సింగరేణి యాజమాన
Read Moreఅన్నిరంగాలను అభివృద్ధి చేసిన ఘనత బీజేపీదే : పాల్వాయి హరీశ్ బాబు
ములుగు, వెంకటాపూర్ / నర్సంపేట/నల్లబెల్లి/ వెలుగు : అన్నిరంగాలను అభివృద్ధి చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనని సిర్పూర్ ఎమ్మెల్యే పాల
Read Moreకాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద స్కాం : ప్రకాశ్రెడ్డి
కాటారం,వెలుగు : బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ దేశంలోనే అతిపెద్ద స్కాం అని జయశంకర్ భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ డీసీస
Read Moreఎలక్షన్ బందోబస్త్కు పోలీసులు సిద్ధం కావాలి : సంగ్రామ్ సింగ్ జీ పాటిల్
మహబూబాబాద్, వెలుగు: జిల్లాలో పెండింగ్ కేసులపై ప్రత్యేక పోలీస్ ఆఫీసర్లు దృష్టి సారించాలని మహబూబాబాద్ ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ కోరారు. గురువ
Read Moreబీసీ రిజర్వేషన్ బిల్లు తక్షణమే అమోదించాలి : చాడ వెంకట్రెడ్డి
భీమదేవరపల్లి,వెలుగు: చట్టసభల్లో తక్షణమే బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించేలా కేంద్రం చర్యలు చేపట్టాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్రెడ్డి అ
Read Moreసమ్మర్ యాక్షన్ ప్లాన్ రూపొందించండి : అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్, వెలుగు: తాగునీటి కొరత రాకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్ రూపొందించాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆఫీసర్లను ఆదేశించారు. గురువారం జిల్
Read Moreగొంతులో ఎగ్ బజ్జీ ఇరుక్కొని వ్యక్తి మృతి
మదనాపురం, వెలుగు : వనపర్తి జిల్లా మదనాపురం మండలం గోవిందహళ్లి గ్రామానికి చెందిన దాసరి తిరుపతయ్య(39) గొంతులో గుడ్డు ఇరుక్కొని చనిపోయాడు. తిరుపతయ్య బుధవా
Read Moreకనిపించకుండాపోయి పెరట్లో శవమైంది
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి గొంతు నులిమినట్టు ఆనవాళ్లు కాగజ్నగర్లో ఘటన
Read Moreరోడ్డు నిర్మించడం లేదని ఎడ్ల బండ్లతో గ్రామస్తుల ధర్నా
ఆసిఫాబాద్, వెలుగు : రెండేండ్లుగా రోడ్డు నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదని ఆగ్రహించిన గ్రామస్తులు గురువారం రోడ్డు మీద ఎడ్ల బండ్లు , ట్రాక్టర్లు పెట్టి
Read More