వరంగల్

వరంగల్ కేయూలో విద్యార్థుల ధర్నా

వరంగల్ కేయూలో BSF, SFI, ABSF ఆధ్వర్యంలో వీసీ భవన్ ముందు విద్యార్థులు ధర్నా చేపట్టారు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కృష్టయ్యను విధుల నుంచి వెంటనే తొలగించాల

Read More

డబ్బుల కోసం..కన్నవాళ్లనే కడతేర్చిన్రు

పైసలకున్న విలువ మనుషులకు ఉండడం లేదు. డబ్బు కోసం అవసరమైతే కన్నవాళ్లను, కట్టుకున్నవాళ్లను, కడుపున పుట్టిన పిల్లలను నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. ఇలాం

Read More

ములుగు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను : మంత్రి సీతక్క

ములుగు/వెంకటాపూర్, వెలుగు : ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ములుగు ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి సీతక్క చెప్పారు. మంత్రి అయిన తర్వాత తొలిసా

Read More

బాలికపై రేప్ కేసులో 20 ఏండ్ల జైలు

    రూ.80 వేల జరిమానా కూడా     జనగామ జిల్లా కోర్టు తీర్పు జనగామ అర్బన్, వెలుగు :  బాలికపై అత్యాచారం కేసులో జనగ

Read More

మాకేం లేదా ?..జనగామ ఎంసీహెచ్‌‌‌‌లో సిబ్బంది వసూళ్లు

   పేషెంట్ల అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న స్టాఫ్‌‌‌‌     వైద్య సేవలు అందించడంలో డాక్టర్ల నిర్లక్ష్యం

Read More

వరంగల్లో కొనసాగుతున్న ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ

నెట్​వర్క్​, వెలుగు : ఉమ్మడి జిల్లాలో గురువారం ప్రజాపాలన దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ఆయా గ్రామాలను విజిట్​ చేశారు. జనగ

Read More

వాన నీటిని కాపాడుకోవాలి : కృష్ణమూర్తి

    ప్రాంతీయ భూగర్భజలాల సంచాలకులు కృష్ణమూర్తి బచ్చన్నపేట,వెలుగు: వర్షపునీటిని పొదుపు చేసినప్పుడే భూగర్భ జలాలు పెరుగుతాయని కేంద్

Read More

గ్రాడ్యుయేట్లు ఓటుహక్కు నమోదు చేసుకోవాలి : సిక్తా పట్నాయక్​

హనుమకొండ, వెలుగు: ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం పరిధిలోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయ

Read More

గొడ్డలితో తల్లిని నరికి చంపిన సైకో.. 100 మంది పోలీసుల స్పెషల్ ఆపరేషన్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో  సైకో  రెచ్చిపోయాడు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కంచరకుంట్ల రాజిరెడ్డి అనే వ్యక్తి

Read More

మేడారం వచ్చే భక్తులకు ..మెరుగైన వైద్య సేవలు అందించాలి

    పబ్లిక్​ హెల్త్  డైరెక్టర్  రవీందర్​ నాయక్​      ఉమ్మడి వరంగల్​ జిల్లా అధికారులతో  సమావేశం

Read More

వణికిస్తున్న రోడ్డు ప్రమాదాలు..రోజుకో ప్రాణం బలి

     వరంగల్ కమిషనరేట్ లో దడ పుట్టిస్తున్న యాక్సిడెంట్లు     సగటున రోజుకు నాలుగు ప్రమాదాలు.. ఒక డెత్   

Read More

దహన సంస్కారాలు అడ్డుకునేందుకు కబ్జాదారుల యత్నం

కాజీపేట, వెలుగు :  ఓ వ్యక్తి దహన సంస్కారాలు ప్రభుత్వ భూమిలో జరగకుండా కబ్జాదారులు అడ్డుకునేందుకు యత్నించారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం దర్గా,

Read More

భక్తులకు ఇబ్బందులు రావొద్దు..కొత్తకొండ వీరభద్రస్వామి జాతర పనులపై మంత్రి పొన్నం సమీక్ష

    నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని ఆఫీసర్లకు హెచ్చరిక     జాతరకు 6 లక్షల నుంచి 7 లక్షల మంది వస్తారని అంచనా  &n

Read More