వరంగల్

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

భీమదేవరపల్లి, వెలుగు: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూర్ గ్రామానికి చెందిన ప్రవీణ్ (38) తనకున్న 20 గ

Read More

పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులకు గాయాలు

వరంగల్ జిల్లాలో ఓ పాఠశాలలో పైకప్పు పెచ్చులు ఊడి పడటంతో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. నర్సంపేట పట్టణంలోని జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్ ఈ ఘటన చోటు చ

Read More

నర్సంపేటలో డెంగ్యూతో బాలుడు మృతి

నర్సంపేట, వెలుగు : డెంగ్యూతో 9 ఏళ్ల బాలుడు చనిపోయిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట టౌన్ లో జరిగింది. 13వ వార్డుకు చెందిన మినహాజ్ (9) గత మూడు రోజుల నుంచి త

Read More

వీర వనిత చాకలి ఐలమ్మ జయంతి

ఉమ్మడి వరంగల్​జిల్లా వ్యాప్తంగా చాకలి ఐలమ్మ 128 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం పలువురు నేతలు జిల్లా కేంద్రాల్లో ఆమె విగ్రహాలకు పూలదండలు వే

Read More

కోడ్ వచ్చేలోగా పనులు చేయాలే

    అభివృద్ధి పనులు పూర్తి చేయాలె     రుణ మాఫీని కంప్లీట్​ చేయాలె జడ్పీ చైర్మన్​ పాగాల సంపత్​ రెడ్డి జనగామ, వెలుగు

Read More

అదృశ్యమైన బాలికల ఆచూకీ లభ్యం.. హైదరాబాద్కు తీసుకొస్తున్న పోలీసులు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన ఇద్దరు బాలికల ఆచూకీ లభించింది. తల్లిదండ్రులు మందలించారని  మంగళవారం (సెప

Read More

4826 కోట్లతో క్రెడిట్​ ప్లాన్ : సిక్తా పట్నాయక్

హనుమకొండ కలెక్టరేట్, వెలుగు: జిల్లాలోని 29 బ్యాంకులు, 162 శాఖల ద్వారా 2023,-24 సంవత్సరానికి  రూ.4,826.41 కోట్లకు గానూ మొదటి క్వార్టర్​కు రూ.2,268

Read More

కోడ్ వచ్చేలోగా పనులు చేయాలే..

    అభివృద్ధి పనులు పూర్తి చేయాలె     రుణ మాఫీని కంప్లీట్​ చేయాలె     జడ్పీ చైర్మన్​ పాగాల సంపత్​ రెడ్డ

Read More

రేపు మంత్రి హరీశ్​రావు ములుగు జిల్లా పర్యటన

ములుగు, వెలుగు : రాష్ర్ట ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన మెడికల్​ కాలేజీ శంకుస్థాపనకు రాష్ర్ట ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఈనెల 28న

Read More

వినయ్‍ భాస్కర్ కాదు.. కబ్జాల మద్రాస్‍ బాబు : నాయిని రాజేందర్‍రెడ్డి

వరంగల్‍, వెలుగు: అన్న ప్రణయ్‍ భాస్కర్‍ విగ్రహం పెట్టని తమ్ముడు దాస్యం వినయ్‍ భాస్కర్‍ అని కాంగ్రెస్‍ హనుమకొండ జిల్లా అధ్యక్షుడ

Read More

గణేశ్​ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి.. డీజేలకు పర్మిషన్​ లేదన్న పోలీసులు

    నగరంలో 24 చెరువులు సిద్ధం      సిటీలో నేటి మధ్యాహ్నం నుంచి రేపటి వరకు ట్రాఫిక్​ ఆంక్షలు     డీ

Read More

డెంగీ జ్వరంతో నాలుగు నెలల గర్భిణి మృతి

 డెంగీ జ్వరంతో నాలుగు నెలల గర్భిణి మృతి చెందింది. ఈ ఘటన మంగళవారం హైదరాబాద్ లో జరిగింది. ములుగు జిల్లా మంగపేట మండలం బోరునర్సాపూర్​ గ్రామానికి చెంద

Read More

కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌ లెక్చరర్స్‌‌‌‌‌‌‌‌ను రెగ్యులరైజ్‌‌‌‌‌‌‌‌ చేయాలి: డాక్టర్‌‌‌‌‌‌‌‌ శ్రీధర్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ లోథ్‌‌‌‌‌‌‌‌

హనుమకొండ, వెలుగు : రాష్ట్రంలోని 12 వర్సిటీల్లో పనిచేస్తున్న 1,445 మంది కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌ లెక్చరర్లను రెగ్యుల

Read More