వరంగల్

నన్నపునేని నరేందర్​కు టికెట్​ ఇవ్వకూడదని బీఆర్ఎస్ కార్పొరేటర్లు తీర్మానం

నరేందర్​కు టికెట్​ ఇవ్వద్దంటూ తీర్మానం వరంగల్​ సిటీలోని ఓ కార్పొరేటర్​ ఇంట్లో రహస్య సమావేశం గడిచిన నాలుగున్నరేండ్లలో  జరిగిన అవమానాలపై చర్

Read More

రూ.12 కోట్లతో మేడారం అభివృద్ధి : ఇంద్రకరణ్ ‌‌‌‌రెడ్డి

ఫిబ్రవరిలోగా కంప్లీట్ ‌‌‌‌ చేసేలా చర్యలు తీసుకుంటాం హనుమకొండ, వెలుగు : ములుగు జిల్లా మేడారంలో రూ.12 కోట్లతో అభివృద్ధి పనుల

Read More

రోడ్డు ప్రమాదంలో నిట్​ స్టూడెంట్​ మృతి

జంగాలపల్లి వద్ద డివైడర్​ను ఢీకొట్టిన కారు.. మరో నలుగురికి తీవ్ర గాయాలు లక్నవరం వెళ్లి వస్తుండగా ప్రమాదం  ములుగు/ఖాజీపేట, వెలుగు : ముల

Read More

బీఆర్ఎస్​లో లీడర్లు ఎక్కువైన్రు..: కడియం

జనగామ, వెలుగు : ‘తెలంగాణలో చెరువులు, కుంటలు నిండి ఎక్కువైన నీళ్లు మత్తడి పోస్తున్నట్లు.. బీఆర్​ఎస్​లో లీడర్లు ఎక్కువైన్రు.. మత్తడిలో కొన్ని చేపల

Read More

ఇంజక్షన్‌‌ వికటించి మహిళ మృతి.. రాస్తారోకోకు దిగిన బంధువులు

పాలకుర్తి (దేవరుప్పుల), వెలుగు : ఆర్‌‌ఎంపీ ఇచ్చిన ఇంజక్షన్‌‌ వికటించడంతో ఓ మహిళ చనిపోయింది. దీంతో మృతురాలి ఫ్యామిలీకి న్యాయం చేయాల

Read More

రూ. 12 కోట్లతో మేడారం జాతర పనులు

హనుమకొండ :   మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని,  రూ. 12 కోట్ల నిధులతో మేడారం జాతర పనులను ప్రారంభిస్తున్నామని

Read More

సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా.. బీఆర్ఎస్ కార్పొరేటర్లు రహస్య భేటీ

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్  కార్పొరేటర్లు  రహస్య భేటీ జరిపినట్లుగా తెలుస్తోంది.  సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్కు వ్య

Read More

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కుండపోత వర్షం

 ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం పడుతోంది.  ఎడతెరిపి లేకుండా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. వరంగల్,  జయశంకర్ భూపాలప

Read More

ఇండ్లకోసం పేదల ఆందోళన

గూడూరు, వెలుగు: మండలంలోని నాయక్ పల్లి గ్రామానికి చెందిన 80మందికి ఇండ్ల పట్టాలిచ్చి, స్థలం ఇవ్వకపోవడంతో ఆందోళనకు దిగారు. బుధవారం మండలానికి వచ్చిన కలెక్

Read More

స్టూడెంట్లకు గొడుగుల పంపిణీ చేసిన వివేక్​ వెంకటస్వామి

కాటారం, వెలుగు : మండలకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బుధవారం కాకా ఫౌండేషన్​ ఆధ్వర్యంలో పెద్దపల్లి మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు

Read More

మహిళలు పారిశ్రామికంగా ఎదగాలి : ఎర్రబెల్లి దయాకర్​రావు

తొర్రూరు, వెలుగు : మహిళలు పారిశ్రామిక వేత్తలుగా  ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, మహిళలు బాగుపడితేనే దేశం, రాష్ట్రం, బాగుపడుతుందని మంత్రి ఎర్రబెల్ల

Read More

గోదావరి సరిహద్దుల్లో పోలీసుల అలర్ట్

మావోయిస్టు పార్టీ  ఆవిర్భావ వేడుకలు     అటవీ గ్రామాలపై పోలీసుల డేగకన్ను​     సరిహద్దు అడవుల్లో భారీ కూంబింగ్

Read More