
వరంగల్
పీవీ స్మృతి వనం అందుబాటులోకి తేవాలి : కలెక్టర్ ప్రావీణ్య
భీమదేవరపల్లి, వెలుగు: మార్చి 31లోగా పనులు పూర్తి చేసి పీవీ స్మృతివనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు
Read Moreదేశవ్యాప్త కులగణనకు చాన్సే లేదు : ఈటల రాజేందర్
రాహుల్ గాంధీకి అవగాహన, జ్ఞానం లేదు: ఈటల రాజేందర్ కొన్ని కులాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రిజర్వేషన్లో ఉన్నయి తామూ కాషాయ బుక్ రూపొందిస్తామన
Read Moreమేడారంలో ఘనంగా తిరుగువారం పండుగ
తాడ్వాయి, వెలుగు: ఐదు రోజుల పాటు మినీ మేడారం జాతర వైభవంగా జరిగింది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చి వన దేవతలను దర్శించుకున్నారు. బుధవారం మేడారం, కన్నే
Read Moreమానుకోటకు ఓఆర్ఆర్ .. తొలగనున్న ట్రాఫిక్కష్టాలు
10.5 కిలో మీటర్లతో ఔటర్ రింగ్రోడ్డు రూ.125 కోట్లతో సీఎంకు ప్రతిపాదనలు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రాథమిక సర్వే మహబూబాబాద్, వెలుగు :
Read Moreవరంగల్లో ఆటోలో వ్యక్తి హత్య?
మృతుడు హైదరాబాద్కు చెందిన వ్యక్తి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు హనుమకొండ, వెలుగు: ఆటోలో డెడ్ బాడీ కలకలం రేపిన ఘటన హనుమకొండ హంటర్ రోడ్
Read Moreకేసులో రాజీ కుదర్చకుంటే.. పెట్రోల్ పోసుకుని చనిపోతా!
వరంగల్ సీపీ ఆఫీస్ ఎదుట మహిళా సూసైడ్ అటెంప్ట్ ఆమెపై కేసు నమోదు చేసిన సుబేదారి పోలీసులు హనుమకొండ, వెలుగు: భర్తపై పెట్టిన కేసులో ర
Read Moreజయశంకర్ భూపాలపల్లిలో దారుణ హత్య..
జయశంకర్ భూపాలపల్లిలో దారుణ హత్య జరిగింది. ఓ వ్యక్తిని కత్తులతో దారుణంగా పొడిచి చంపి పారిపోయారు గుర్తు తెలియని వ్యక్తులు. మృతుడు రాజలింగమూర్తిగా
Read Moreజైళ్ల శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ప్రారంభం
ఖిలా వరంగల్ (మామునూరు)/ కాశీబుగ్గ, వెలుగు: జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ను ఆ శాఖ డీజీపీ సౌమ్య మిశ్రా ప్రారంభించారు. మంగళవారం తిమ్
Read Moreముల్కనూర్ సొసైటీని సందర్శించిన శ్రీలంక టీం
భీమదేవరపల్లి, వెలుగు : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ సొసైటీ, మహిళా స్వకృషి డెయిరీని మంగళవారం శ్రీలంకకు చెందిన ప్రతినిధులు సందర్శించారు
Read Moreభీమదేవరపల్లి మండలంలో మాల్దీవ్స్ బృందం పర్యటన
భీమదేవరపల్లి, వెలుగు: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో మాల్దీవుల ప్రజాప్రతినిధుల బృందం మూడు రోజుల పర్యటనలో భాగంగా మండల స్థాయి అధికారులతో ప్రత్యేక
Read Moreపూడికతీత పనులు స్పీడప్ చేయాలి : కలెక్టర్ ప్రావీణ్య
వరంగల్సిటీ, వెలుగు: భద్రకాళి చెరువు పూడికతీత పనులను స్పీడప్ చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె చెరువు పూడికతీత
Read Moreకోతులను కొట్టబోయి బావిలో పడి వ్యక్తి మృతి.. వరంగల్ జిల్లా మడిపల్లిలో ఘటన
నెక్కొండ, వెలుగు: కోతులను కొట్టబోయి ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. నెక్కొండ మండలం మడిపల్లికి చెందిన రైతు
Read Moreభూపాలపల్లి జిల్లా పల్గులలో కనిపించిన పెద్దపులి.. ఎడ్లబండిపై చేనుకు వెళ్తుండగా చూసిన రైతు
మహదేవపూర్,వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం పల్గులలో మంగళవారం రైతు కంటపడింది. ఉదయం గ్రామానికి చెందిన నిట్టూరి బాపు ఎడ్లబండి పై వ
Read More