
వరంగల్
11మంది బాల కార్మికులను రెస్క్యూ చేసిన రైల్వే పోలీసులు
కాజీపేట, వెలుగు : బిహార్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న రక్సోల్ ఎక్స్ ప్రెస్ రైలులో 11మంది బాల కార్మికులను రెస్క్
Read Moreరిటైర్డ్ ఎంపీడీవో రామక్రిష్ణయ్య హత్యకు ఎమ్మెల్యే ముత్తిరెడ్దిదే బాధ్యత
రౌండ్ సమావేశంలో అఖిల పక్ష నేతలు జనగామ అర్బన్, వెలుగు : రిటైర్డ్ ఎంపీడీవో రామక్రిష్ణయ్య హత్యకు ఎమ్మెల్యే ముత్తిరెడ్దిదే బాధ్యత అని
Read Moreగాదె వాగుపై గుంతలను పూడ్చిన ములుగు ఎమ్మెల్యే సీతక్క
కొత్తగూడ, వెలుగు : ఏజెన్సీ ప్రాంతంలో అభివృద్ధిని ఫారెస్ట్ ఆఫీసర్లు అడ్డుకుంటున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. కొత్తగూడ నుంచి నర్సంపేట కు వెళ్ళ
Read Moreబచ్చన్నపేట దుర్గమ్మ గుడిలో దొంగతనం
బచ్చన్నపేట, వెలుగు : మండలంలోని కొన్నె గ్రామ దుర్గమ్మ గుడిలో గురువారం వేకువ జామున చోరీ జరిగింది. పూజారి నిర్మల లింగం వివరాల ప్ర
Read Moreచేర్యాల స్థల వివాదం పొలిటికల్ టర్న్
సిద్దిపేట/చేర్యాల, వెలుగు: సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని పెద్ద చెరువు మత్తడి స్థలం వివాదం రోజురోజుకు పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది.
Read Moreకేటీఆర్ మీటింగ్ కు వెళ్లిన ఆర్టీసీ బస్సులు.. బస్టాండులో ప్రయాణికుల పడిగాపులు
మహబూబాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేటీఆర్ టూర్ సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో జనాన్ని తరలించేం
Read Moreమహబూబాబాద్ జిల్లాలో కేటీఆర్ టూర్ సందర్భంగా ప్రతిపక్ష నేతల అరెస్ట్
మహబూబాబాద్ జిల్లాలో శుక్రవారం (జూన్ 30న) ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. మంత్రి టూర్ సందర్భంగా ప్రతిపక్ష నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్
Read Moreపోడు పట్టాలు దక్కేది కొందరికేనా..
లిస్ట్ అంతా సీక్రెట్ గా ఉంచిన అధికారులు.. మహబూబాబాద్, వెలుగు: జిల్లాలో నేడు పోడు పట్టాల పంపిణీ జరుగనుంది. పంపిణీకి ముందే ఫైనల్
Read Moreపాస్ బుక్కులు ఇవ్వాలని నిరాహార దీక్షలు
నెల్లికుదురు,(కేసముద్రం) వెలుగు: పోడు భూములకు పట్టాలు ఇస్తున్న ప్రభుత్వం తమ పట్టా భూములకు పాసు బుక్కులు ఎందుకివ్వడం లేదని గురువారం మహబూబాబాద్ జి
Read MoreTS ICET: టీఎస్ ఐసెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
టీఎస్ ఐ సెట్- 2023 ఫలితాలు విడుదలైయ్యాయి. వరంగల్ జిల్లా కాకతీయ యునివర్సీటీలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఫలితాలను విడుదల చేశార
Read Moreవరంగల్కు మోడీ.. జులై 8న మెగా టెక్స్టైల్ పార్క్కు శంకుస్థాపన
ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ టూర్ ఖరారైంది. 2023 జులై8న మోడీ వరంగల్ కు రానున్నారు. వరంగల్ లో ఏర్పాటు చేయనున్న కాజీపేట వ్యాగన్ ఓరలింగ్ సెంటర
Read Moreపంట ఉత్పత్తుల ఎగుమతి సమస్యలను తీరుస్తాం..
కాశీబుగ్గ, వెలుగు: స్థానిక రైతుల పండించిన ఉత్పత్తులను రవాణ చేసేందుకు వ్యాగన్లను తెస్తామని ఐఆర్టీఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ కేఆర్కే ర
Read Moreఅర్హులందరికీ దళితబంధు ఇస్తాం
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరకాల, వెలుగు : దళిత బంధు పథకం అర్హులందరికీ విడతల వారీగా అందిస్తామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బుధవారం
Read More