వరంగల్

జనగామ జిల్లాలో లారీ బీభత్సం.. ఆర్టీసీ బస్సు, బైక్ ను ఢీకొట్టి..షాపులోకి దూసుకెళ్లిన లారీ

జనగామ జిల్లా పాలకుర్తిలో లారీ బీభత్సం సృష్టించింది.అతివేగంతో దూసుకొచ్చిన లారీ ఎదురుగా వాహనాలను, మనుషులను ఢీకొట్టుకుంటూ ఓ షాపులోకి దూసు కెళ్లింది. ఈ ప్

Read More

గ్రేటర్‌‌లో ట్యాక్స్ వసూలు కావట్లే

జీడబ్ల్యూఎంసీ  ప్రాపర్టీ ట్యాక్స్ రూ.117 కోట్ల 34 లక్షలు వసూలు చేసింది కేవలం రూ. 48 కోట్ల 27 లక్షలు పైనాన్షియల్ ఇయర్ ముగుస్తున్న సగం కూడా

Read More

మినీ జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్యసేవలు : డీఎంహెచ్​వో గోపాల్ రావు

ములుగు/ తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరుగుతున్న మినీ జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని డీఎంహెచ్​వో గ

Read More

ఓరుగల్లు కోటలో ఆస్ట్రేలియా దేశస్థులు

కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ జిల్లాలోని ఓరుగల్లు కోటను శుక్రవారం ఆస్ట్రేలియా దేశస్థులు సందర్శించారు. ఈ క్రమంలో పర్యాటక శాఖ గైడ్ రవి ఓరుగల్లు కోట చరి

Read More

ఆహార భద్రత పాటించకపోతే చర్యలు తప్పవు : కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్

జనగామ అర్బన్, వెలుగు: ఆహార భద్రత పాటించకపోతే చర్యలు చర్యలు తప్పవని, నిబంధనలకు అనుగుణంగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ప్రజలకు సురక్షితమైన ఆహారాన్ని అంద

Read More

మెషీన్లను పెంచి.. బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు చేరాలి : సీఎండీ బలరామ్

భూపాలపల్లి రూరల్, వెలుగు: మెషీన్లను వినియోగాన్ని పెంచి నిర్దేశిత బొగ్గు లక్ష్యాలను సాధించాలని సింగరేణి  సీఎండీ ఎన్.బలరామ్ సూచించారు. గురువారం ఆయన

Read More

మానుకోట ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే మధ్య ఉద్రిక్తత

సేవాలాల్ జయంతి నిర్వహణపై ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత  ఎవరూ వెళ్లకుండా గుడికి లాక్ వేసిన పోలీసులు    నేడు ప్రభుత్వ ఆధ్వర్యంలో వేడుకల

Read More

హైనా సంచారంతో ఆందోళన

హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలో లేగదూడలపై దాడి వర్దన్నపేట,(ఐనవోలు)వెలుగు: హైనాల సంచారంతో హన్మకొండ జిల్లా ఐనవోలు మండల ప్రజలు, రైతులు భయాందోళనకు

Read More

వన దేవతల దర్శనానికి తరలివస్తున్న భక్తులు

తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జరుగుతున్న మినీ మేడారం జాతరకు భక్తులు తరలివస్తున్నారు. జాతర మూడవ రోజు శుక్రవారం దేవతల దర్శనానికి వివి

Read More

నష్ట పరిహారం తేల్చట్లే..! జనగామ – సిద్దిపేట బైపాస్​ పనుల్లో ఇష్టారాజ్యం

నోటీసులియ్యకుండనేప్లాట్ల చదును ప్లాట్లు కోల్పోతున్నబాధితులు 300 మందికి పైనే.. అధికారుల చుట్టూతిరుగుతున్నా పట్టింపేలేదు న్యాయం కోరుతున్న బాధిత

Read More

24 గంటలు వైద్య సేవలు అందించాలి : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ 

జనగామ అర్బన్,  వెలుగు : రోగులకు వైద్యులు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని 24 గంటలు వైద్య సేవలు అందించాలని జనగామ కలెక్టర్​ రిజ్వాన్​ భాషా షేక్ అన్నార

Read More

మెడికవర్ హాస్పిటల్స్ లో రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభం 

హనుమకొండ సిటీ, వెలుగు: మెడికవర్ హాస్పిటల్స్ లో  రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు గురువారం ప్రారంభం అయ్యాయి.  హనుమకొండ హంటర్ రోడ్డులోని 300 పడుకల హాస్

Read More

54  స్కూళ్లను దత్తత తీసుకున్న దిశ ఫౌండేషన్

ములుగు, వెలుగు : విద్యాభివృద్ధిలో భాగంగా ములుగు జిల్లాలో దిశా ఫౌండేషన్​ ఆధ్వర్యంలో మండలానికి ఆరు పాఠశాలల చొప్పున మొత్తం 54  ప్రైమరీ స్కూళ్లను దత్

Read More