
వరంగల్
భార్య ఘాతుకం..వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..రూ. 5 లక్షలు సుపారీ ఇచ్చి భర్తను చంపించింది
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి దారుణం గత నెల 31న మహబూబాబాద్ జిల్లాలో ఘటన భార్య, ప్రియుడు అరెస్ట్
Read Moreసిల్వర్ జూబ్లీ మీటింగ్ను సక్సెస్ చేయాలి : కేసీఆర్
కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా నేతలతో కేసీఆర్ మీటింగ్ సిద్దిపేట, వెలుగు : బీఆర్ఎస్&zwn
Read Moreపేదల కడుపు నింపడమే ధ్యేయం : పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
ములుగు, వెంకటాపూర్(రామప్ప), తాడ్వాయి, వెలుగు: పేదలకు కడుపునిండా తిండి పెట్టడమే ప్రభుత్వ ధ్యేయమని, దేశంలోనే చారిత్రాత్మకమైన సన్నబియ్యం పథకం తెలంగాణలో
Read Moreభళా.. వరంగల్ చపాటా.. జిల్లా చపాటా మిర్చికి ఇంటర్నేషనల్ జీఐ ట్యాగ్
రాష్ట్రం నుంచి మొదటి ఉద్యానవన ఉత్పత్తిగా గుర్తింపు దుగ్గొండి మండలం తిమ్మంపేట్ చిల్లీ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీకి దక్కిన ఘనత కొం
Read Moreప్రైవేట్ దందా.. మిర్చీ అమ్ముకోవాలంటే లంచం ఇవ్వాల్సిందే..?
మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ మిర్చి మార్కెట్ లో ప్రైవేట్ వ్యాపారస్తులు దందా కొనసాగిస్తున్నారు. రూ.1500 ఇస్తేనే మిర్చి కొనుగోలు కూపన్ ఇస
Read Moreవర్ధన్నపేట కాంగ్రెస్ నేతల మధ్య ఫ్లెక్సీవార్
వర్ధన్నపేట, వెలుగు: వరంగల్ జిల్లా వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీలోని కొత్త, పాత నేతల మధ్య ఫ్లెక్సీవార్ నెలకొన్నది. మంగళవారం మండల పరిధిలోని ఇల్లంద గ్రా
Read Moreఆపద్బాంధవులు.. గోల్డెన్ అవర్లో ప్రాణాలు పోస్తున్న 108 సిబ్బంది
నేడు జాతీయ అత్యవసర వైద్య సాంకేతిక నిపుణుల దినోత్సవం జనగామ, వెలుగు: గాయపడిన, తీవ్ర అనారోగ్యం పాలైన వారికి అత్యంత కీలకమైన తొలి గంటలో ప్రాణాలు కాపాడుత
Read Moreవర్ధన్నపేటలో 32 కిలోల గంజాయి స్వాధీనం .. ఒడిశాకు చెందిన ఇద్దరు అరెస్ట్
వర్ధన్నపేట, వెలుగు : అక్రమంగా తరలిస్తున్న గంజాయిని వరంగల్ జిల్లా వర్ధన్నపేట పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. సీఐ శ్రీనివాస్ తె
Read Moreఇయ్యాల (ఏప్రిల్ 2) మావోయిస్ట్ రేణుక అంత్యక్రియలు, హాజరుకానున్న ప్రజాసంఘాల నాయకులు
సొంతూరు కడవెండికి చేరుకున్న మావోయిస్ట్ రేణుక డెడ్బాడీ చివరి చూపు కోసం తరలివచ్చిన గ్రామస్తులు, ఉద్యమకారులు జనగా
Read Moreగ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో రూ.91 కోట్ల పన్నులు వసూలు
రూ.117 కోట్ల 51 లక్షల టార్గెట్లో 77 శాతం కలెక్షన్ 90 శాతం వన్ టైం సెటిల్మెంట్తో పెరిగిన వసూళ్లు ఉమ్మడి జిల్లా
Read Moreదేవాదుల 3వ పేజ్ టన్నెల్ లీకేజీ వద్ద కొనసాగుతున్న పనులు
ధర్మసాగర్, వెలుగు: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో దేవాదుల 3వ పేజ్ టన్నెల్ లీకేజీ వద్ద మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. టన్నెల్, పైప్ లైన్ జాయింట్ వద్
Read Moreపేదలకు సన్నబియ్యం అందించడమే లక్ష్యం
భూపాలపల్లి రూరల్/ రేగొండ/ శాయంపేట/ నర్సంపేట, వెలుగు: ప్రతి నిరుపేద కుటుంబానికి సన్నబియ్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి దుద్ది
Read Moreఆ రెండు పార్టీలు ప్రజల్లో చిచ్చుపెడుతున్నాయి
నర్సింహులపేట, వెలుగు: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రజల్లో కుల, మత చిచ్చులు పెడుతున్నాయని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్ మండిపడ్డార
Read More