
వరంగల్
రామప్ప సర్క్యూట్ను డెవలప్ చేయాలె
టూరిజం సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా హనుమకొండ సిటీ, వెలుగు: ములుగు జిల్లాలోని రామప్ప పరిసర ప్రాంతాల్లో 10 కిలోమీటర్ల మేర టూరిజం సర్య్యూట్
Read Moreవేయి స్తంభాల గుడి పునర్నిర్మాణ పనులపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష
వరంగల్: వేయి స్తంభాల గుడి పునర్నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. వరంగల్ కలెక్టరేట్
Read Moreఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు
మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లాలో పోడు భూముల సర్వేను వేగవంతం చేయాలని కలెక్టర్ శశాంక ఆఫీసర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో పోడు భూముల క్లై
Read Moreగ్రేటర్ వరంగల్ కౌన్సిల్ మీటింగ్లో కార్పొరేటర్ల ఆందోళన
హనుమకొండ, వెలుగు:‘మునుపు కౌన్సిల్ ఆమోదం పొందిన పనులకు టెండర్లు పిలుస్తలేరు. చాలాపనులు పెండింగ్ లోనే ఉన్నయ్. మిషన్భగీరథ నీళ్లు సరిగ్గా రావట్లేదు
Read Moreవర్ధన్నపేట మున్సిపాలిటీలో రూ.3 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు
ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మొక్కలు నాటేందుకురూ. 15 లక్షలు ఖర్చయ్యాయట! వర్ధన్నపేట మున్సిపాలిటీలో రూ.3 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు ఆటోలు, ఫాగ
Read Moreఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు
గ్రామాలకూ గంజాయి ఘాటు! విచ్చలవిడిగా సాగుతున్న డ్రగ్స్ దందా హనుమకొండ, వెలుగు: వరంగల్ కమిషనరేట్ పరిధిలో గంజాయి దందా మళ్లీ జోరందుకుంటోంది. యువత
Read Moreహనుమకొండలో ఫేక్ ఎన్ఐఏ ఆఫీసర్ పట్టివేత
హనుమకొండ, వెలుగు: పీఎఫ్ఐతో సంబంధాలు ఉన్నాయంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఫేక్ఎన్ఐఏ ఆఫీసర్తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్చేశారు. వరం
Read Moreవరంగల్ కలెక్టరేట్ ఎదుట 40 మంది రైతుల ధర్నా
తమ భూములను కౌలుకు తీసుకొని రెవెన్యూ అధికారుల అండదండలతో పట్టాలు చేయించుకున్నారంటూ వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం దౌలత్ నగర్ రైతులు ఆరోపించారు. వరం
Read Moreములుగు జిల్లాలో ఇసుక లారీల వల్ల ట్రాఫిక్ సమస్య
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఇసుక లారీల వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. భద్రాచలం – వెంకటాపురం రాష్ట్ర రహదారిపై ఇసుక లారీలను ఇష్టారాజ్
Read Moreఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు
జనగామ, వెలుగు: జనగామ జిల్లా కేంద్రంలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి రూ.98 కోట్ల నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఎమ్మెల్యే ముత
Read More2018 నుంచి రైతులకు అందని విత్తన రాయితీ
మహబూబాబాద్, వెలుగు: రాయితీ విత్తనాల పేరు నాలుగేండ్ల నుంచి వినిపించడం లేదు. దీంతో యాసంగిలో వేరుశనగ, పెసర, కందులు, పొద్దు త
Read Moreరాష్ట్రంలో 3 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు ప్రారంభించాం: కిషన్ రెడ్డి
జనగామ జిల్లా : బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. గతంలో ధనికులకే బ్యాంకులు ఉపయోగపడేవని.. ఇ
Read Moreఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు
జనగామ, వెలుగు: డిజిటల్ బ్యాంకింగ్ సేవలతో ఎంతో ప్రయోజనకరమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్ రెడ్డి అన్నారు. జనగామలోని పార్టీ జిల్లా ఆఫీస్ లో శ
Read More