వరంగల్

జాబ్​ నోటిఫికేషన్స్: బీటెక్లో ఈసీఈ చేశారా..? వరంగల్ నిట్లో జాబ్స్ పడ్డయ్..!

కాంట్రాక్ట్ బేస్డ్​పై మేనేజర్​ పోస్టుల భర్తీకి ముంబయిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్​ మేనేజ్​మెంట్ అప్లికేషన్లను కోరుతున్నది. అర్హత గల అభ్యర్థులు ఏప్రి

Read More

దైవ దర్శనం కోసం వెళ్లిన మహిళపై ఏడుగురు యువకుల లైంగిక దాడి

కల్వకుర్తి, వెలుగు: దైవ దర్శనం కోసం వచ్చిన ఓ మహిళపై ఏడుగురు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌&

Read More

ఓ యువకుడు వదిలిన సిగరెట్‌‌‌‌ పొగ.. మరో యువకుడి పైకి వెళ్లడంతో హత్య.. వరంగల్‌‌‌‌ జిల్లాలో ఘటన

సిగరెట్‌‌‌‌ విషయంలో గొడవ.. యువకుడు హత్య వరంగల్‌‌‌‌ జిల్లా సంగెం మండలంలో ఘటన పర్వతగిరి (సంగెం), వెలుగ

Read More

భక్తిశ్రద్ధలతో రంజాన్ .. ముస్లింలకు ప్రముఖుల శుభాకాంక్షలు

నెట్​వర్క్​వెలుగు :  రంజాన్​ సందర్భంగా మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థనా స్థలాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చ

Read More

మండిబజార్ ఫుల్​ బిజీ..

రంజాన్​పండుగ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం పట్టణంలోని సిటీలోని మండిబజార్​ ఫుల్​ బిజీగా కనిపించింది. ముస్లింలంతా బట్టలు, నిత్యావసర వస్తువులు, చెప్పులు, గా

Read More

భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు ప్రారంభం

కాశీబుగ్గ, వెలుగు: భద్రకాళి అమ్మవారి దేవాలయంలో వసంత నవరాత్రి మహోత్సవాలను ఆదివారం వరంగల్​ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్​ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి

Read More

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ..సన్న బియ్యం పంపిణీ రెడీ

మహబూబాబాద్, వెలుగు: రాష్ట్రప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్ షాపుల ద్వారా నిరుపేదలకు ఏప్రిల్​1 నుంచి ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్ల

Read More

వడ్ల కొనుగోళ్లకు సన్నద్ధం .. దొడ్డు, సన్నరకాలకు వేర్వేరు సెంటర్లు

ఏర్పాట్లు చేస్తున్న యంత్రాంగం జనగామ జిల్లాలో 2.35 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యం 300 సెంటర్ల ద్వారా కొనుగోళ్లు  జనగామ,

Read More

వేలేరు రైతు వేదికలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

ధర్మసాగర్, వెలుగు: హనుమకొండ జిల్లా ధర్మసాగర్​ ఎంపీడీవో కార్యాలయం, వేలేరు రైతు వేదికలో స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరి లబ్ధిదారులకు చెక్కులు

Read More

రూ.428.82 కోట్లతో కేయూ బడ్జెట్

హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.428.82 కోట్లతో వార్షిక అంచనా బడ్జెట్​ను ప్రతిపాదించింది. కేయూ వీసీ ప్రొ.కె.ప్రతాప్

Read More

గ్రామాల అభివృద్ధే ధ్యేయం .. కార్పొరేట్ సంస్థలు ముందుకురావడం హర్షణీయం : మంత్రి సీతక్క

ములుగు/ ఏటూరునాగారం, వెలుగు : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని, సీఆర్ఎస్ నిధులతో కార్పొరేట్ సంస్థలు ముందుకు రావడం హర్షణీయమని

Read More

హనుమకొండ జిల్లాలో .. చనిపోయిన ఎంప్లాయ్ పేరిట 12 ఏండ్లుగా పింఛన్

మతిస్థిమితం లేని బంధువును చూపిస్తూ.. బ్యాంకులో  లైఫ్ సర్టిఫికెట్ అందజేత పింఛన్ తీసుకుంటూ మోసగిస్తున్న  మృతుడి కుటుంబసభ్యులు  హ

Read More

రైల్వే ఉద్యోగుల తరలింపు వెంటనే రద్దు చేయాలి : ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి డిమాండ్ కాజీపేట,వెలుగు :  కాజీపేట రైల్వే క్రూ కంట్రోల్ కు చెందిన అసిస్టెంట్ లోకో పైలెట్స్,  గా

Read More