గోరఖ్​పూర్​– పాలమూరు వీక్లీ రైలు పొడిగింపు

గోరఖ్​పూర్​– పాలమూరు వీక్లీ రైలు పొడిగింపు
  • వచ్చే నెల12 నుంచి 26 తేదీ వరకు  పెంపు
  • ప్రతి శని, ఆది వారాల్లో నడవనున్న రైలు

సికింద్రాబాద్​, వెలుగు : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వచ్చే నెల 12 నుంచి 26 వ తేదీ వరకు గోరఖ్​పూర్– ​మహబూబ్​నగర్​మధ్య నడిచే వీక్లీ స్పెషల్​ఎక్స్​ప్రెస్​సర్వీసులను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య  రైల్వే అధికారులు గురువారం తెలిపారు.  రైలు ఆయా రోజుల్లో  ప్రతి శని, ఆదివారాల్లో అందుబాటులో ఉంటుంది.