ముంబై: మొత్తం రూ. 2000 నోట్లలో 97.82 శాతం తిరిగి బ్యాంకులకు వచ్చాయని, కేవలం రూ. 7,755 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని ఆర్బీఐ సోమవారం తెలిపింది. ఆర్బీఐ గత మే 19న రూ. 2000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఆనాడు వ్యాపారం ముగిసే సమయానికి రూ. 3.56 లక్షల కోట్లుగా ఉన్న చెలామణిలో ఉన్న రూ. 2000 నోట్ల మొత్తం విలువ, మే 31, 2024న వ్యాపారం ముగిసే సమయానికి రూ.7,755 కోట్లకు తగ్గింది. ఇప్పటికీ ప్రజలు రూ. 2000 నోట్లను ఇండియా పోస్ట్ ద్వారా దేశంలోని ఏదైనా పోస్టాఫీసు నుంచి తమ బ్యాంకు ఖాతాలకు జమ చేయడానికి ఆర్బీఐ ఆఫీసులకు పంపవచ్చు.
జనం వద్దే రూ. 7,755 కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు
- బిజినెస్
- June 4, 2024
లేటెస్ట్
- నిరసన పేరుతో తాళాలు వేస్తే సహించం : పొన్నం ప్రభాకర్
- జైపూర్ మండల కేంద్రంలో హార్టికల్చర్ నర్సరీ భూమి కబ్జాకు యత్నం
- దుర్గామాత గుడి తొలగించాలంటున్నారని...పెట్రోల్ బాటిళ్లతో మహిళల ధర్నా
- బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు బంధువులపై కేసు నమోదు
- నిర్మల్ లో ఆర్ఎస్ఎస్ పథ సంచలన్
- సమస్యలుంటే రైతులు మిల్లర్ల వద్దకు వెళ్లొద్దు : నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్
- ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేస్తం: బాలకిష్టారెడ్డి
- 200 అసెంబ్లీ సీట్లపై పొత్తు కుదిరింది:శరద్ పవార్
- బీఆర్ఎస్ నేతలకు మంత్రి దామోదర సవాల్
- మాస్టర్ మైండ్స్ విద్యార్థినిని సన్మానించిన ఏపీ సీఎం
Most Read News
- ఓరి దేవుడా.. మళ్లీ వర్షాలా.. : ఈ నెలలోనే.. అక్టోబర్ లో మరో రెండు అల్పపీడనాలు
- ఏపీ సచివాలయానికి ఐఏఎస్ ఆమ్రపాలి.. సీఎస్కు జాయినింగ్ రిపోర్ట్
- ప్రయాణికులకు బిగ్ షాక్.. రైలు రిజర్వేషన్ రూల్స్ మారాయి.. కొత్త నిబంధనలు ఇవే..!
- జియో 5G కొత్త రీఛార్జ్ ప్లాన్ : 90 రోజులకు 200 GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్.. అతి తక్కువ ధరకే..
- సికింద్రాబాద్ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో మహిళా అఘోరీ ప్రత్యక్షం
- బాధితుడికి రూ.6లక్షల పరిహారం చెల్లించండి.. ఎల్వీ ప్రసాద్ఆస్పత్రికి కన్స్యూమర్ ఫోరం ఆదేశం
- 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు : ఎమ్మెల్యే రోహిత్రావు
- IND Vs NZ, 1st Test: రోజంతా దరిద్రమే: పంత్కు గాయం.. రోహిత్ రెండు క్యాచ్లు మిస్
- ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ.. వాటిపైనే చర్చ..!
- హైడ్రా తరహాలో.. హైదరాబాద్లో ఫుట్పాత్లపై షాపులు నేలమట్టం